భద్రాచలంలో గోదావరి వరద డేంజర్ బెల్స్ మోగించినా అమాత్యులు మాత్రం ఆచూకీ లేకుండా పోయారు. పరీవాహక ప్రాంతాలన్నీ నీట మునుగుతున్నా, ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోతున్నా.. వారు మాత్రం నగరాలు, పట్టణాలను వీడడం ల
సింగూరు డ్యామ్ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉన్నదని, దీనిపై తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. రేవంత్రెడ్డి ప్రభుత్వహయాంలో జూన్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ‘డీఫ్లేషన్' (ప్రతి ద్రవ్యోల్బణం) దశలోకి పడిపోయింది. ఈ మేరకు కేంద్ర గణాంకా�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఓపెన్కాస్ట్ (ఓసీ) గని కారణంగా తాడిచెర్ల వాసులు భయం భయంగా బతుకీడుస్తున్నారు. ఒకపక్క బాంబు పేలుళ్లతో ఇండ్లు ధ్వంసమవుతుండగా, మరోవైపు బొగ్గు కాలుష్యంతో శ్వాస�
జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లా బుదాల్ గ్రామంలో అనుమానాస్పద మరణాలు అధికారులు, పౌరులను తీవ్రంగా కలవరానికి గురి చేస్తున్నాయి. అంతుచిక్కని వ్యాధి లేదా వైరస్ కారణంగా నెలన్నర వ్యవధిలో మూడు కుటుంబాలకు చె�
భద్రాద్రికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వారంరోజుల నుంచి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద చేరింది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో గోదావరి తీరప్ర�
హైదరాబాద్ మహా నగరంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. దక్షిణ భారతదేశంలో అత్యంత కాలుష్య మెట్రో నగరంగా మారిందని గ్రీన్ పీస్ ఇండియా తాజా అధ్యయనంలో వెల్లడైంది.
కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 614 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత ఇంత అధిక స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.
దేశ వస్తూత్పత్తుల వాణిజ్య లోటు (ఎగుమతుల కంటే దిగుమతులు పెరగడం) ఏటేటా పెరుగుతూపోతున్నది. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఏకంగా 267 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 లక్షల కోట్లు)ను తాకింది. భారత వాణిజ్య చరిత్రలో�
భూతాపం ప్రమాదం ముంచుకొస్తున్నది.. పారాహుషార్ అంటూ మరో పరిశోధన ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది. భారత్లో తమిళనాడు రాజధాని చెన్నై, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని తేల్చ
డాలరు మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయి 80కి పడిపోయింది. గురువారం రాత్రి ఈ కరెన్సీ ఆఫ్షోర్ మార్కెట్లో 80.22 కనిష్ఠాన్ని తాకింది. అయతే ఇదే రోజున ముంబైలోని ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫార�
Delta Variant : బ్రిటన్లో వందలాది మంది టీకాలు తీసుకున్న వ్యక్తుల్లో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ సోకినట్లు గుర్తించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. టీకాలు వేసిన వ్యక్తులకు కూడా డెల్టా వేరియంట్ ఇన్ఫెక