దళితబంధు పథకాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు నల్లగొండ క్లాక్టవర్ సెంటర్లో గురువారం అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. దళితబంధును అమలు చేసి తమను ఆదుకోవాలని రోడ్డుపై బైఠాయించ�
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ హక్కుల రక్షణకోసమని, పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించి, అన్ని వర్గాలను కలుపుకుంటూ కష్టపడి రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. బీ�
అర్హులెవరూ అధైర్య పడాల్సిన పనిలేని, ప్రతి కుటుంబానికీ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఈ పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, విడతల వారీగా ప్రతి కటుంబా�
దళితులను, గిరిజనులను దశాబ్దాలుగా అణగదొక్కిన కాంగ్రెస్ పార్టీ మరోమారు వారిని దగా చేసేందుకు సిద్ధమైంది. ప్రతి ఎన్నికకు ఒక నీతి.. రాష్ర్టానికో నీతి అనే కాంగ్రెస్ మార్కు కుటిల విధానాన్ని మరోమారు చాటుకుంద�
దళితబంధు పథకం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ మండలం దశదిశను మార్చింది. పథకం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో ఇదొకటి. దళితబంధును ప్రారంభించి ర
పంట పెట్టుబడి కోసం ఏ ఒక్క రైతు బాధపడొద్దు, అప్పు చేయొద్దు. పెట్టుబడి గోస తీర్చేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ పథకం ద్వారా ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి సాయం అంది�
minister errabelli dayakar rao | దళిత బంధు పథకం పేదలకు వరమని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగరలోని సాయి గార్డెన్లో తొర్రూరు ఎల్వై గార్డెన్స్లో
ప్రతిష్ఠాత్మక దళితబంధు పథకాన్ని ఈ ఏడాది మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో అసెంబ్లీ నియోజకవర్గానికి వందమంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం.. ఈ ఆర్థిక
దళితబంధుతో దళిత కుటుంబాల్లో వెలుగులు దశల వారీగా ప్రతి నియోజకవర్గంలో రూ.2వేల మందికి ఇచ్చేందుకు చర్యలు రక్షణనిధితో ఆర్థిక తోడ్పాటు బడ్జెట్లో రూ.17వేల కోట్ల నిధులు కేటాయింపు బాలికలకు ప్రత్యేకంగా 53 గురుకుల�
దళిత బంధు పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి అధి
హైదరాబాద్ : సామాజిక వివక్షను అంతమొందటించే ఆయుధం ‘తెలంగాణ దళితబంధు’ అనీ, ఈ కార్యక్రమం దేశానికే దిశా నిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం శాసనసభలో బడ్జెట�