గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు 2000లో అప్పటి ప్రభుత్వం గోపాలమిత్రలను నియమించింది. వీరు గ్రామాల్లో పశు వైద్యులకు సహాయకులుగా పనిచేస్తున్నారు.
పట్టణానికి చెందిన నాగార్జున డైరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావు తన డైరీకి పాలు సరఫరా చేసే హుజూారాబాద్ మండలం మంతెనపల్లికి చెందిన పాడి రైతు మంతెన అయిలయ్య కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ఈ సంద�
యాచారం మండల పరిధిలోని కురుమిద్ద గ్రామంలో పాడి రైతులకు పాల బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. మాల్ మదర్ డైరీ సంస్థ సకాలంలో పాల బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ గ్రామ�
PM Modi : మహిళల ఆర్ధిక శక్తిని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో డెయిరీ రంగం పురోభివృద్ధి వెనుక నారీ శక్తి అద్వితీయ పాత్ర పోషించిందని ప్ర
పాలు, పాల ఉత్పత్తులు తీసుకునే కొందరిలో ముఖ్యంగా లాక్టోజ్ పడనివారిలో వీటిని తీసుకున్న వెంటనే కడుపుబ్బరం, వికారం వంటి ఇబ్బందులు (Health Tips) తలెత్తుతాయి.
జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అందిస్తున్న రుణాల్లో పాడి, కోళ్ల పరిశ్రమలకు ప్రాధాన్యమివ్వాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి అధికారులకు సూచించార�
రుణం కింద పశువులు ఇప్పిస్తామని ఆరిజన్ డెయిరీ వాళ్లు మోసం చేశారు. లక్ష రూపాయలకు ఒక ఆవు లేదా ఒక బర్రె ఇస్తామని.. కనీసం రెండు పశువులైనా తీసుకోవాలనే నిబంధన పెట్టారు.
జిల్లాలోని 9,038 స్వ యం సహాయక సంఘాలకు రూ.529.25 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఐకేపీ అధికారులతో శుక్రవారం బ్యా
మదర్ డెయిరీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ భేరీ మోగించింది. గులాబీ పార్టీ అభ్యర్థులు భారీ ఓట్లతో ఘన విజయం సాధించారు. ముగ్గురు డైరెక్టర్లుగా గెలుపొందారు. ప్రతిపక్ష అభ్యర్థులు డబుల్ డిజిట్ను కూడా దాటలేకప�
దేశంలో అవినీతి అంతం చేస్తాం.. 2014కు ముందు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ. కానీ, తన పార్టీలోనే, తన రాష్ట్రంలోనే, తాను సీఎంగా ఉన్నపుడే వందల కోట్ల కుంభకోణం జరిగితే మాత్రం కిమ్మనకుండా ఉండిపోయారు. అంతేకాదండోయ్.. స్కామ్�
మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా విజయ డెయిరీ పలు ఉత్పత్తులను చిన్న ప్యాకెట్లలో తీసుకొస్తున్నది. విజయ డెయిరీ నుంచి రూ.10, రూ.20కి లభించే స్పెషల్ గ్రేడ్ అగ్మార్క్ నెయ్యి చిన్న ప్యాకెట్లను పశు సంవర్ధకశాఖ మ�
నలుగురిలో ఒకరుగా ఉండటం కంటే భిన్నంగా ఉన్నవారే విజయం సాధిస్తారు.. కెరీర్ పరంగా అందరూ చేసే కోర్సుల కంటే విభన్నమైన కోర్సులను ఎంచుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అలాంటివే బీటెక్ డెయిరీ ట�
Allola Divya Reddy | ఆవులు ఆమె నేస్తాలు. వాటితో సంభాషిస్తారు. వాటి మధ్య తనను తాను మరిచిపోతారు. అందులోనూ గిర్ ఆవులు మన సిరిసంపదలని భావిస్తారు అల్లోల దివ్యారెడ్డి. ఆమె స్థాపించిన ‘క్లిమామ్ వెల్నెస్ ఫార్మ్స్’ స్వ
జనగామ : తెలంగాణ అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి డైరీ, క్యాలెండర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు.