టెక్మహేంద్రలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఓ డిగ్రీ విద్యార్థికి సైబర్నేరగాళ్లు రూ.2.6 లక్షలు బురిడీ కొట్టించారు. వివరాల్లోకి వెళ్తే .. గడ్డిఅన్నారం పోచమ్మ బస్తీకి చెందిన బాధితుడు డిగ్రీ చదువుతూ ఉద్�
హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తిని డ్రగ్స్, స్మగ్లింగ్ చేస్తున్నావంటూ బెదిరించి.. అతని నుంచి దఫాల వారీగా రూ.1.23 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాడు మహారాష్ట్రలోని పూణెకు చెందిన రాంప్రసాద్ను సైబర్ క్రైమ్ పో
తక్కువ పెట్టుబడికి అతి తక్కువ సమయంలో రెట్టింపు రాబడి వస్తుందంటూ అమాయకుల ఖాతాలు ఖాళీ చేస్తున్న ఓ ఘారాన సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
Cyber Crime | సైబర్ మోసగాళ్ల బారిన పడి మోసపోతున్న ఘటనలు ప్రతీ రోజూ ఏదో ఒక చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
ఢిల్లీ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ విభాగం నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ పేరిట పార్సిల్ వచ్చిందని, అందులో ఏటీఎం కార్డులు, డ్రగ్స్ లభ్యమయ్యాయని బెదిరించి ఓ సైబర్ నేరస్తుడు ఓ మహిళ నుంచి 21.80 లక్షలు కాజేశాడు.
డేటింగ్ యాప్లో పరిచయమై పెండ్లి పేరుతో మోసం చేస్తున్న సైబర్ నేరగాడిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్క్రైమ్స్ ఏసీపీ రవీందర్రెడ్డి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, నంద్యాల జి
అరబ్ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన సైబర్ నేరగాడిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ కవిత కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన నిశాంత్కుమార్ �
DGP Ravi Gupta | రాష్ట్ర డీజీపీ రవిగుప్తా డీపీతో పాకిస్తాన్కు చెందిన ఓ సైబర్ నేరగాడు +92 కోడ్తో హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్తకు, అతని కుమార్తెకు వాట్సాప్ కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. తాను అడిగగినంత ఇవ
హోటళ్లు, రెస్టారెంట్లు, క్లినిక్స్ తదితర వాటికి ఫోన్ చేసి నేను ము న్సిపల్ కమిషనర్ను మాట్లాడుతున్నా.. లైసెన్స్ గ డువు ముగిసినా ఇంకా రెన్యువల్ చేసుకోరా.. కలెక్టర్ గారు రెన్యువల్ విషయంపై ఆరా తీస్తూ ఏ
అత్యాశకు పోయి రూ. 2.32 లక్షలు పోగొట్టుకున్నాడు. రేటింగ్తోపాటు పెట్టుబడికి డబుల్ ఆదాయం ఇస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి పంపిన మెసేజ్కి ఓ ప్రైవేట్ ఉద్యోగి బలయ్యాడు. వరంగల్ నగరంలోని మట్టెవాడ సీఐ తుమ్మ గో
పార్ట్టైం జాబ్ కోసం ఓ యువకుడు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరస్తుడి చేతిలో చిక్కి రూ.37లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్ద�
బ్యాంకు ఖాతాల కమీషన్ ఏజెంట్ నుంచి.. అంతర్జాతీయ సైబర్నేరగాడిగా అహ్మదాబాద్కు చెందిన ప్రకాశ్ ప్రజాపతి ఎదిగినట్లు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు గుర్తించారు. అతడి నెట్వర్క్ ద్వారానే ఉగ్ర లింక్న�
సీసీఎంబీలో ఉద్యోగాలు ఉన్నాయంటూ ఆ సంస్థ డైరెక్టర్ పేరుతో ఫేక్ మెయిల్ తయారు చేసి అమాయకులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్క్రైమ్స్ డీసీపీ అనురాధ కథన
ఇంటిని అద్దెకు తీసుకుంటామని నమ్మించి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిత్యా హిల్ టాప్ కాలనీలో నివాసముంటున్న గుడిపాటి మహేందర్రెడ్డ
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా నకిలీ వస్తువులు పంపించి ఈఎస్ఐ వైద్యుడిని బురిడీ కొట్టించారు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం 2లోని జవహర్ కాలనీలో ని