YS Sharmila | ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల �
బీఆర్ఎస్ పేదల తరఫున కొట్లాడే పార్టీ అని, విద్యుత్ చార్జీలు పెంచకుండా పోరాడిన ఘనత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కే దక్కుతుందని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
సంక్షేమం, అభివృద్ధి చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ప్రజా వ్యతిరేక పాలనకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు.
బీఆర్ఎస్ పోరాటంతోనే ప్రజలకు కరెంట్ చార్జీల పెంపు ముప్పు తప్పిందని, ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ విజయమేనని మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. కేసీఆర్ సర్కారు విద్యుత్తు సంస్కరణలు తెచ్�
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్కు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కౌంటరిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంటు బిల్లులు పెంచడమేనా అని వైఎస్ జగన్ ప్రశ్నించడంపై తీవ్రంగా మ�
ద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. గత పదేండ్లు స్వర్ణయుగంలా నడించిందని, ఈ పది నెలల నుంచి దినమొక యుగంలా ఉందని చెప్పారు. తమ హయాంలో రైతులపై �
కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. విద్యుత్ సరఫరాకు గ్యారంటే లేదు కానీ.. షాకులు ఇచ్చేందుకు మాత్రం సిద్ధ�