నేర శిక్షా స్మృతి లేదా భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం నిందితులకు పోలీసులు ఇవ్వవలసిన నోటీసులను వాట్సాప్, ఈ-మెయిల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో పంపించరాదని సుప్రీంకోర్టు చెప్పింది. సీఆర్పీసీ
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ చిరు వ్యాపారిపై (Street Vendor) గత అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదయింది. పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ వ్యాపారి రోడ్డు మీద గుట్కా, వాటర్ బాటిల్స్ అమ్ముతూ వారికి కనిపించాడు. ద�
భారతీయ నాగరిక్ సురక్షా (రెండవ) సంహిత (ఇండియన్ సివిల్ ప్రొటెక్షన్ కోడ్) జూలై 1నుంచి అమల్లోకి రానున్నది. 2023, ఆగస్టు 11న కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) అరుదైన ఘనత సాధించింది. కేవలం నాలుగు నెలల్లోనే సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన బాధితులకు రూ.31.29 కోట్లను తిరిగి చెల్లించింది.
దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి నూతన చట్టాలను అమలుచేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకనుణంగా నూతన చట్టాలపై పోలీసులకు మెదక్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శిక్షణ నిర్వ�
బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్పై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన రోడ్డు ప్రమాద కేసులో సీఆర్పీసీ చట్టం ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్రపతి ఆమోదంతో మూడు నేర న్యాయ బిల్లులు చట్టాలుగా మారాయి. ఐసీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య(బీఎస్
వలస పాలన కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టాలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో ప్రతిపాదించిన బిల్లులను హోం వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలించి, నివేదికను శుక్రవారం రాజ్యస�
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సమావేశాలు ప్రారంభమై, డిసెంబరు 25లోపు ముగుస్తాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
వ్యభిచారాన్ని క్రిమినల్ నేరంగా పునరుద్ధరించాలని ప్రభుత్వానికి ఓ పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసే అవకాశం కనిపిస్తున్నది. వలస పాలన కాలంనాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్లకు బదులుగా భారతీయ న్యాయ స
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాను ఢిల్లీ మద్యం విధానం కేసులో నిరవధికంగా జైల్లో ఉంచలేరని సుప్రీంకోర్టు సోమవారం సీబీఐ, ఈడీలకు తెలిపింది.
కాంగ్రెస్ వార్రూం కేసులో సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసు ఇవ్వకుండా సోదాలు చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది.
రాజద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. బదిలీ అంశంపై విచారణను వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ఐ�