మహేష్బాబు హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కృతిసనన్. అల్లు అర్జున్ నటించిన ‘పరుగు’ సినిమా రీమేక్తో హిందీలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత వరుస విజయా�
Air India Express | సామూహిక సిక్ లీవ్లో ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది ఎట్టకేలకు విధుల్లో చేరారు. దీంతో విమాన సేవల పరిస్థితి మెరుగుపడుతున్నది. మంగళవారం నాటికి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆ సంస్థ తెలిపి�
హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్న అందాల తార కృతిసనన్. మహేష్బాబు హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’లో తన అందంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కృతి.. తాజాగ�
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను (Vistara) పైలట్ల కొరత పట్టిపీడిస్తున్నది. సిబ్బందిలేమితో సోమవారం 50 విమానాలను రద్దు చేసిన సంస్థ.. తాజా మరో 38 విమానాలు క్యాన్సల్ అయ్యాయి.
Indian Navy Rescues 21 | హౌతీ క్షిపణి దాడికి గురైన కార్గో షిప్కు చెందిన 21 మంది సిబ్బందిని ఇండియన్ నేవీ రక్షించింది. వీరిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నాడు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో ఈ సంఘటన జరిగింది.
బ్రీత్అనలైజర్ టెస్ట్ సందర్భంగా పైలట్లు, విమాన సిబ్బంది పెర్ఫ్యూమ్ వాడటంపై నిషేధం విధిస్తూ భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA ముసాయిదాను తీసుకువచ్చింది.
రష్యాలోని (Russia) మగదాన్ (Magadan) ఎయిర్పోర్టులో చిక్కుకుపోయిన ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో శాన్ఫ్రాన్సిస్కోకు (San Francisco) తరలిస్తున్నామని ఎయిర్ ఇండియా (Air India) ప్రకటించింది.
Indian Navy | చైనా నేవీ విన్నపానికి ఇండియన్ నేవీ (Indian Navy) స్పందించింది. సముద్రంలో మునుగుతున్న చైనా షిప్లోని సిబ్బందిని కాపాడేందుకు నౌకాదళానికి చెందిన విమానాన్ని బుధవారం రంగంలోకి దించింది. రెస్క్యూ ఆపరేషన్లో ఎ�