రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో చట్టం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలని, లేని పక్షంలో తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. నిరుద్యోగులు వచ్చే నెల 4న తలపెట్టిన చలో సెక్రటేరియట్ పోస్టర్ను గురువారం హైద�
రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడమే కాకుండా, తెలంగాణ ఆడబిడ్డలతో పోటీదారుల కాళ్లు కడిగించడం ఎంతో అవమానకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. ఈ మేరక�
అంతర్జాతీయ మారెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినందున వంటగ్యాస్ ధరలు తగ్గించి, వినియోగదారులకు లబ్ధి చేకూర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండ
రాష్ట్రంలో అమలు చేస్తున్న పీఎంశ్రీ పథకంతోపాటు, మొబైల్ అంగన్ వాడీ కేంద్రాలను పూర్తిగా రద్దుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో గురువారం
ఎస్ఎల్బీసీ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ స్పష్టంచేశారు. వనపర్తిలో నిర్వహించిన సీపీఎం జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, గతంలో దీనికోసం ఆ పార్టీ పోరాడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఒక ప్రకటనలో విమర్శించారు. నేడు అదే పార్టీ బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని, ఆపా�
రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిషారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల దీర్ఘకాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశా�
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. వర్సిటీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, వాటి అభి�