మణికొండలోని సర్వేనంబర్ 211, 202లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి 1998లో కేటాయించిన 200 ఎకరాల్లో నిరుపయోగంగా ఉందని 50 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు రంగారెడ్డి కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇవ్వడం దుర్మా
జీవో 252ను సవరించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ద్వారా జర్నలిస్టులను వర్గ�
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ సోమవారం ఒక ప్ర కట�
రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్)అలైన్మెంట్ మార్పు, నిర్వాసితులకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రక
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో చట్టం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలని, లేని పక్షంలో తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. నిరుద్యోగులు వచ్చే నెల 4న తలపెట్టిన చలో సెక్రటేరియట్ పోస్టర్ను గురువారం హైద�
రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడమే కాకుండా, తెలంగాణ ఆడబిడ్డలతో పోటీదారుల కాళ్లు కడిగించడం ఎంతో అవమానకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. ఈ మేరక�
అంతర్జాతీయ మారెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినందున వంటగ్యాస్ ధరలు తగ్గించి, వినియోగదారులకు లబ్ధి చేకూర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండ
రాష్ట్రంలో అమలు చేస్తున్న పీఎంశ్రీ పథకంతోపాటు, మొబైల్ అంగన్ వాడీ కేంద్రాలను పూర్తిగా రద్దుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో గురువారం
ఎస్ఎల్బీసీ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ స్పష్టంచేశారు. వనపర్తిలో నిర్వహించిన సీపీఎం జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, గతంలో దీనికోసం ఆ పార్టీ పోరాడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఒక ప్రకటనలో విమర్శించారు. నేడు అదే పార్టీ బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని, ఆపా�