కర్ణాటకలోని ధర్మస్థల కేసులో అధికారులకు మొదటి ఆధారం లభ్యమైంది. వందలాది మందిని హత్య చేసి ఈ టెంపుల్ టౌన్ చుట్టుపక్కల పాతిపెట్టారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తూ తవ్వకాలు జరుపుతున్న బృందానికి
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మతాన్ని హింసకు వాడుకోవడం ఆటవిక సంప్రదాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్ర వాదులు అమాయకులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎప్పుడైనా ఆకస్మి
భారత రాజకీయాల్లో ఎన్నో మార్పులు సంభవించాయని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా వామపక్ష పార్టీల్లో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు.
అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీ.. గోబెల్స్ను మించిపోయారని, దేశ చర్రితలో ఏ ప్రధానీ చెప్పనన్ని అబద్ధాలు చెప్పిన రికార్డును సొంతం చేసుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలే బీజేపీకి ఎక్కువ సీట్లు తెచ్చి పెట్టాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టంచేశారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస�
బాబ్బాబు ఓ రెండు సీట్లిచ్చి మా పరువు కాపాడండి అంటూ వామపక్ష పార్టీలు కాంగ్రెస్ను బతిమాలుకుంటున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి ముందుకు వెళ్లాలనుకున్న వామపక్షాల పరిస్థితి ముందు ను�
దేశంలో బీజేపీ నంబర్ వన్ బ్లాక్మెయిలింగ్ పార్టీ అని, ఆ పార్టీ విధానాల కారణంగానే మణిపూర్ మండిపోతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణభవన్లో మీడియాత
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఒక దళారి అని, టీడీపీ, బీజేపీ మధ్య అనుసంధానానికి ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ కా ర్యదర్శి నారాయణ విమర్శించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్సహా ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు
ఏపీ రాష్ట్ర రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయకుండా పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలను నారాయణ తప్పుపట్ట
దేశవ్యాప్తంగా గవర్నర్లు తమ అధికార పరిధిని అతిక్రమించి ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. అసలు మన దేశంలో గవర్నర్ల వ్యవస్థే అవసర
ప్రధాని మోదీ మత విద్వేషాలు రగిల్చేలా ‘జై బజరంగ బలి’ అంటూ ఓట్లు అడగటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్ మగ్దూం భవన్లో రాష్ట్ర సమితి స�