సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి.. మోసానికి గురైన రెండు వేర్వేరు ఘటనల్లో నిందితుల నుంచి రికవరీ చేసిన సొమ్మును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బాధితులకు అప్పగించారు.
ప్రీలాంచ్ పేరిట ప్రజల నుంచి రూ.1164 కోట్లు వసూలు చేసిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ మోసాలపై దర్యాప్తు ముమ్మరం చేసినట్టు హైదరాబాద్ నగర క్రైమ్స్ అండ్ సిట్ విభాగం జాయింట్ స�
Warangal | వరంగల్ జిల్లాలో అంతర్ రాష్ట్రం దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల ముఠా నుంచి బంగారు, వజ్రాల ఆభరణాలతో పాటు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు కొట్టారన్న ప్రచారంలో నిజం లేదని, అది పూర్తిగా తప్పుడు ప్రచారమని వరంగల్ పోలీస్ కమిషన్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. పోలీసులు కొట్టారంటూ సోషల్ మీడియాలో పనిగట్�
అభివృద్ధి, సంక్షేమమే తమ ఎజెండా అని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ 60వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ వరంగ�
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. రాజస్థాన్కు చెందిన కార్మికులు బుధవారం ఉదయం వరంగల్లో ఆటోను కిరాయికి తీసుకొని చెట్లపై తేనె తీసేందుకు తొర్రూరుకు బ
విధి నిర్వహణలో హద్దుదాటి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ సీఐలు, ఎస్సైలను హెచ్చరించారు. శుక్రవారం కాకతీయ యూనివర్శిటీ సమావేశ హాల్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఆరునెలల నేరాలప�
సురక్షా దినోత్సవాన్ని అంతటా ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం పోలీసు శాఖ సమర్థవంతమైన సేవల గురించి ప్రజలకు తెలిసేలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా అవగాహన ర్యాలీల
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నర్�
వరంగల్లోని పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో యథేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆయా ఆస్పత్రులపై నిఘా పెట్టిన పోలీసులు.. లింగ నిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18 మందిని అర�
రైతులను మోసం చేస్తున్న దళారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. పంట ఉత్పత్తులకు అధిక ధరల ఆశ చూపించి కొనుగోలు చేశాక డబ్బులు ఇవ్వకుండా మొఖం చాటేస్తున్న వీరిపై కేసులు నమోదు చేయాలని పోలీసు శా�
మావోయిస్టు పార్టీకి చెందిన దంపతులు వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో గురువారం లొంగిపోయారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ ఏవీ రంగనాథ్ వివరాలు వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల �