Vikarabad | బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలంలోని బురాన్పూర్ గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
Road Accident | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని ఘన్సిమియాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆటో, బైక్ ఒకదానికొకటి ఢీకొని, రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టు గుంతలో పడిపోయాయి.
Nallagonda | దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బైక్పై వెళ్తున్న దంపతులను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న దంపతులతో పాటు కుమారుడు �
అమరావతి : అనంతపురం జిల్లా ఎన్.ఎస్ గేట్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో తెలంగాణలోని వనపర్తి జిల్లాకు చెందిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. వనపర్తికి చెందిన శంకరమ్మ, ఈశ్వర స్వామి కుటుంబ సభ్యులు
బెంగళూరు: బైక్పై వెళ్తున్న దంపతులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో వారు వంతెన పైనుంచి ఎగిరి కింద పడి మరణించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన ఒక జంట �
భర్త కొవిడ్తో | భర్త కొవిడ్తో ఆస్పత్రిలో చేరడంతో, భార్య తీవ్ర ఆందోళనకు గురై 14వ తేదీన ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయింది. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఇవాళ ఉదయం చనిపోయాడు