ప్రపంచమంతా ఓ కుగ్రామంగా మారుతున్నప్పటికీ, వివిధ దేశాల పట్ల ప్రజలకు ద్వేషం, అపనమ్మకం కూడా పెరుగుతున్నాయి. ‘న్యూస్వీక్' విడుదల చేసిన వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక ప్రకారం, ప్రపంచ ప్రజలు చీదరించుకుం�
‘విదేశీ యాత్రలు ఘనం.. సాధించింది శూన్యం’ అన్నట్టుగా తయారైంది మంత్రుల పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలే అయినా, దాదాపు సగం మంది మంత్రులు విదేశీ టూర్లకు వెళ్లి వచ్చారు. ముఖ్యమంత్
పది దేశాలకు చెందిన 21 మంది విదేశీ మీడియా ప్రతినిధులు నాలుగు రోజుల పర్యటన కోసం రాష్ర్టానికి వచ్చారు. ఈ బృందం తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెస్తున్న పర్యాటక, సాంస్కృతిక, పారిశ్రామిక, విద్యాకేంద్రాలను సందర్�
యురోపియన్ యూనియన్ (ఈ యూ) అనేది జాతీయవాదానికి అతీతమైన కూటమి. 27 యూరప్ దేశాలు అందులో సభ్యులుగా ఉన్నాయి. ఈ 27 దేశాలకు చెందిన ప్రజలు ఈయూ పార్లమెంటు సభ్యులను నేరుగా ఎన్నుకుంటారు.
అనేక దేశాల్లో ఈ ఏడాది ఏప్రిల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల నెలల్లో ఇది 11వది. 2024 ఏప్రిల్ నెల సగటు ఉష్ణోగ్రత 15.03 డిగ్రీల సెల్సియస్.
UPI international | ఇటీవలి వరకూ దేశీయంగా అమల్లో ఉన్న యూపీఐ సేవలు.. ప్రస్తుతం ఏడు దేశాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఆయా దేశాల్లో పర్యటించే భారతీయులు వెంట డాలర్లు, కరెన్సీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.
New Year 2024 | న్యూఇయర్ 2024 (New Year 2024)ను ప్రపంచ వ్యాప్తంగా ఆనందోత్సవాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది తొలి రోజును మొదటగా, చివరిగా స్వాగతం పలికే దేశాలు ఏవో చూద్దాం.
ప్రస్తుతం పది దేశాల్లో జమిలి ఎన్నికల విధానం అమల్లో ఉన్నది. అయితే,ఈ అన్ని దేశాల జనాభా.. భారత దేశ జనాభాలో 34 శాతం కూడా లేదు. జమిలి ఎన్నికలు నిర్వహిస్తున్న చాలావరకు దేశాల్లో అధ్యక్ష తరహా పాలన కొనసాగుతుండటం గమన�
BRICS expansion | ఐదు దేశాల కూటమి అయిన ‘బ్రిక్స్’ (BRICS) మరింతగా విస్తరించనున్నది. ప్రస్తుతం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలు ‘బ్రిక్స్’లో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. అయితే సభ్య దేశాల సంఖ్యను పెంచాల
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా రికార్డులకెక్కిన భారత్.. దయనీయ దేశాల జాబితాలోనూ చేరింది. దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న 157 దేశాల్లో ఇండియా 103వ ర్యాంక్ సాధించిం ది.
Random sample tests | విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇవాళి నుంచి ర్యాండమ్గా కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్