తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన గురుకుల విద్యాలయాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. నాణ్యమైన విద్యను అందిపుచ్చుకొని నిరుపేద విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటు
నా వయసు ముప్పై ఆరు. పద్దెనిమిదేండ్లకే పెండ్లి అయ్యింది. నా భర్త నన్ను ప్రేమగా చూసుకునేవారు. ఇద్దరు పిల్లలున్నారు. నాలుగేండ్ల క్రితం ప్రమాదంలో ఆయన చనిపోయాడు. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నా. మళ్లీ
న్యూఢిల్లీ: నీట్ యూజీ కౌన్సెలింగ్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. కౌన్సెలింగ్లో పాల్గొనబోయే విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నీట్ పీ�
Teachers counselling | ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదలాయింపులో భాగంగా మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి మొత్తం 532 మంది ఉపాద్యాయులు సంగారెడ్డి జిల్లాకు
Baby born 6 months after marriage | వివాహం జరిగిన ఆరు నెలలకే ఓ యువతి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెను అత్తమామలు ఇంటి నుంచి తరిమేశారు. ఆమెకు విడాకులివ్వమని భర్తపై అత్తమామలు ఒత్తిడి చేశారు. అతను కూడా సర�
DOST | డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ స్పెషల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభంకానున్నది.
ఈసెట్ | టీఎస్ఈసెట్ తుదివిడత కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈసెట్ ద్వారా పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.