నేటి ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా సైన్స్కు పోటీ పెరుగుతున్నదని, సైన్స్ ఆధారంగానే జీవన విధానం మారుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగంలో సైన్స్ కీలక పాత్ర పోషి
మహబూబాబాద్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ప్రొటోకాల్ పాటించకుండా ప్రజా ప్రతినిధులను అవమానించడమే ప్రజాపాలన ఉద్దేశమా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ మండిపడ్డారు.
శాసనమండలిని ఇరానీ హోటల్, కాఫీ కేఫ్తో పోల్చడం, సభ్యులను రియల్ఎస్టేట్ బ్రోకర్లని తూ లనాడటం ద్వారా సీఎం రేవంత్రెడ్డి పెద్దల సభను అవమానించారని, దీనిపై ఎథిక్స్ కమిటీలో చర్చించి చర్యలు తీసుకోవాలని పలు�
CM Revanth | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిక్కుల్లో పడ్డారు. మండలి సభ్యులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీతో విచారణ విచారణ జరిపించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని ఎమ్మెల్సీలు కోరారు.
Prof. R Limbadri | తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ ఆర్ లింబ్రాదిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.
అనాలోచిత నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెడుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. గతంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసి దేశ ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశా
Non-Political | రాజ్యాంగ చట్టాలను అనరుసరిస్తూ ధర్మబద్ధంగా పదవిని నిర్వహిస్తున్న స్పీకర్ పోచారం, తనపై బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy ) పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు (Kanti Veluglu) పథకం అద్భుతమైన కార్యక్రమమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. ఈ పథకం పేద ప్రజలకు గొప్ప వరమని తెలిపారు
Gutta Sukhender Reddy | రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టించే విధంగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు.
Gutha Sukender reddy | స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణపై సమైక్యవాదుల కన్నుపడిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మొహం చెల్లక
Gutha sukender reddy | శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నాని, అందులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని మండలి చైర్మన్
యాదాద్రి : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుటుంబ సమేతంగా శనివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్ర�
Gutta Sukender reddy | శాసనమండలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన గుత్తా సుఖేందర్ రెడ్డి తొలిసారిగా నల్లగొండకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు ఘనంగా స్వా�