తేమ పేరిట పత్తి కొనుగోలుకు నిరాకరించడంపై రైతులు భగ్గుమన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో రోడ్డెక్కారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలోని జీవీపీ జిన్న�
కొర్రీలు పెట్టి పత్తిని కొనుగోలు చేయకపోవడంతో నాగర్కర్నూల్ మండలం గగ్గలపల్లి శివారులోని కాటన్ మిల్లు ఎదుట రైతులు గురువారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. సీసీఐ అధికారులు పత్తి తడిగా ఉందని, బాగాలేదనే కార
నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ కాటన్ మిల్లులోని సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో గురువారం రైతులు ఆందోళనకు దిగారు. దళారుల నుంచి కొనుగోలు చేయడానికే తమ నుంచి పత్తి కొనడం లేదంటూ ర�
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు శ్రీమల్లికార్జున స్వామి కాటన్ ఇండస్ట్రీలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. షెడ్లలో ఉన్న 300 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. మరికొంత పత్తి పొగ చూరడంతో పనికి రాకుండాపోయింది.
మరోవైపు పత్తి అమ్ముకునేందుకు రైతన్న పాట్లు పడుతున్నాడు. నర్సింహులపేట మండలం పడమటిగూడెం పత్తి మిల్లు వద్ద అసలు రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నదాతల�
పత్తి మిల్లు తూకంలో తేడాలు వస్తున్నాయంటూ మండలంలోని వీరన్నపేట గ్రామ శివారులోని మహేశ్వరి కాటన్ ఇండస్ట్రీస్ వద్ద రైతులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. పత్తిని తూకం వేయిస్తే పలుమార్లు వివిధ రకాలుగా తేడ�
సీసీఐకి పత్తి అమ్మాలంటే రైతులు జంకుతున్నారు. మునిపల్లి మండలంలోని సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేసేందుకు పత్తి మిల్లుల యాజమాన్యాలు ఆసక్తి చూపకపోవడంతో పత్తి మిల్లులు వెలవెలబోతున్నాయి. సీసీఐలో పత్త�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనేవారు లేక.. కొన్నా గిట్టుబాటు ధర దక్కక ఇబ్బందులు పడుతున్నారు. పెట్టిన పెట్టుబడి రాక ఆందో�
పత్తి పంట వేసిన రైతన్నకు ఈ ఏడాది కన్నీరే మిగిలింది. ఓ వైపు వాతావరణం అనుకూలించక ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మరోవైపు రోజురోజుకూ మార్కెట్లో ధర పడిపోతున్న ది. దీంతో గిట్టుబాటు ధర లభించక పత్తి రైతు దిగాల