భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఉన్న పాల్వంచలోని 32వ డివిజన్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి మాలోత్ కోటేశ్వరరావు ఆదివారం ఓ కిరాణ దుకాణ యజమానిపై దౌర్జన్యానికి దిగాడు.
కాంగ్రెస్ దుష్టపాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉన్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఆదివారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మ�
నల్లగొండ ఓల్డ్ సిటీలో గులాబీ గుబాళించింది. పాత బస్తీలోని నాలుగు డివిజన్లలో వేలాది మంది గులాబీ సైనికులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి ఘన స్వాగతం పలికారు.
మీలో ఒకడిగా ఉంటూ గాంధీనగర్ అభివృద్ధికి పాటుపడిన తనను భారీ మెజార్టీతో గెలిపించాలని నల్లగొండ కార్పొరేషన్ 39వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లి వేణు ఓటర్లను కోరారు. మంగళవారం 39వ డివిజన్ పరిధిలోని గాంధీనగర�
మహబూబ్నగర్ కార్పొరేషన్లో 11వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న ఓ అధికార పార్టీ అభ్యర్థి కోసం ఏకంగా రాత్రికి రాత్రే ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పదిచోట్ల హైమాస్ట్ లైటింగ్ పోల్స్ బిగించడం చర్చనీయాంశంగా మా�
నల్లగొండ కార్పొరేషన్ 13వ డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం కారు గుర్తుపై ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గున్రెడ్డి రాధికాయుగేందర్రెడ్డి ఓటర్లను కోరారు. శనివారం �
ఫిబ్రవరి 11వ తేదీన జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో నల్లగొండ 15వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపించేందుకు కారు గుర్తుపై ఓటేయాలని ఆ పార్టీ అభ్యర్థి దొడ్డి రమేష్ ఓటర్లను కోర�
GHMC | రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ ముగిసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానం మళ్లీ మహిళకే దక్కనున్నది. నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం క�
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని దళిత, గిరిజన సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల సంఘాన�
నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా మారుస్తూ రాష్ట్ర శాసనసభ మంగళవారం తీర్మానం చేసింది. దీంతో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న నల్లగొండ పట్టణం మహానగరంగా రూపాంతరం చెందనుంది.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగాని పాలనను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు గులాబీ సైనికులు సిద్ధం కావాలని, త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని రా�
RK Roja | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అధికార కూటమికి చెందిన ప్రభుత్వ నాయకుల దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యం ఓటమి పాలయ్యిందని మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విటర్ వేదికలో ఆరోపించారు. దాడులు, కిడ్నాపులతో తిరు�