ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఈ నెల 10దాకా దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు రూ.5.63 లక్షల కోట్లుగానే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే వ్యవధితో పోల్చితే 1.34 శాతం క్షీణించాయి.
సగటు వేతనజీవి నుంచి ముక్కు పిండి పన్ను వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం పన్నులను కుదిస్తున్నది. ఫలితంగా ప్రభుత్వ మొత్తం పన్ను ఆదాయంలో ప్రజలు కట్టే వ్యక్తిగత ఆదాయ పన్ను వాటా పెరుగ�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు 24% పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 8 వరకు స్థూలంగా మొత్తం రూ.8.98 లక్షల కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం వెల్లడించి�
కార్పొరేట్ పన్ను రాయితీ 1.84 లక్షల కోట్లు రెండేండ్లలోనే దోచిపెట్టిన కేంద్ర ప్రభుత్వం పేదలకేమో తిండి గింజలపైనా భారీగా జీఎస్టీ న్యూఢిల్లీ, ఆగస్టు 12: పేదల ఆహారమైన బియ్యం, నూకలపై కూడా ఎడాపెడా పన్నులేస్తూ ఉసుర
రోజువారీ కనీస ఖర్చులకూ మన కుటుంబం ఇబ్బంది పడుతున్నప్పుడు మనకు అదనపు ఆదాయం అందితే ఏం చేస్తాం. ఎవరైనాసరే ఆ సొమ్మును ఆ అవసరాల కోసం వెచ్చిస్తాం. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ పని చేయడం లేదు.
2021-22లో రూ.27 లక్షల కోట్లు న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశవ్యాప్తంగా పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నా యి. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 27.07 లక్షల కోట్ల మేర పన్నులు వసూలైనట్లు రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బ�
గూగుల్ టాక్స్ విధానానికి చెక్.. మినిమమ్ టాక్స్కు ఇండియా ఓకే!
ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ కార్పొరేట్ టాక్స్ కనిష్ట స్థాయికి చేర్చాలని భారత్, చైనా,..
2020-21లో రూ.9.45 లక్షల కోట్లు న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంచనాలకుమించి పన్ను వసూలయ్యాయి. కరోనా తీవ్రరూపం దాల్చినప్పటికీ 2020-21లో రూ.9.45 లక్షల కోట్ల మేర ఆదాయ, కార్పొరేట్ పన్ను వసూలైనట్లు పన్ను మంత్రిత్వ శా