R Narayanamurthy | విద్య వ్యాపారంగా మారిందని కార్పొరేట్ కబంధహస్తాలలో చదువు చిక్కుకున్నది, చదువుకునే రోజుల నుంచి చదువు కొనుక్కునే పరిస్థితులను వివరిస్తూ వర్సిటీ పేపర్ లీకేజ్ ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్స్థాయి విద్యను అందజేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని జడ్పీహెచ్ బాలికల పాఠశాలలో బడిబాటలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి�
రాష్ట్రంలోని కార్పొరేటు విద్యాసంస్థలను కట్టిడి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఓటు కూడా యుద్ధంలో భాగంగా చూసి మరీ ఓటెయ్యాలి. యువత ఇందులో ప్రధాన పాత్ర పోషించాలి. ఎట్లున్న తెలంగాణ? ఎట్లయిన తెలంగాణ?ఎట్లుండాల్సిన తెలంగాణ? అన్నదానిపై బరాబర్ చర్చించాలి.
ఢిల్లీ నాయత్వం వద్దు.. గల్లీ నాయకత్వమే కావాలని, 2014కు ముందు మైనార్టీలను అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని రాష్ట్ర హోం శాఖామాత్యులు మహమూద్అలీ తెలిపారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో మైనార్�
ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకా రం చుట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో లైబ్ర�
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీ ర్చిదిద్ది పునర్వైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డా క్టర్ వి.శ్రీనివాస్గౌడ్ తె�
బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా భోజన వసతితోపాటు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలకు విశేష స్పందన లభిస్తున్నది. కార్పొరేట్ స్థాయిలో అత్యుత్తమ బోధన అందడమ
మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో రూ.8లక్షలతో మన బస్తీ-మనబడ
శిశు సంక్షేమ మంత్రి సత్యవతి హైదరాబాద్లో వీధి బాలల వసతిగృహాల ప్రారంభం హైదరాబాద్, సైదాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనాథ పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య, వైద్య సదుపాయం కల్పిస్తున్నామని మ�