ఆదిలాబాద్ : కొవిడ్ -19 కు సంబంధించిన సందేహాలు, ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్కు ఫోన్ చేసి నివేదించాల్సిందిగా ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ పౌరులకు సూచించారు. టోల్ ఫ్రీ �
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతున్నది. పలు రాష్ట్రాలు లాక్డౌన్, కర్ఫ్యూ విధిస్తూ మరింత విస్తృతి జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాయి
వాషింగ్టన్: అమెరికాలో 16 ఏళ్ల వయసు దాటిన వారు ఇక కోవిడ్ టీకా తీసుకోవచ్చు. ఆ దేశానికి చెందిన అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(సీడీసీ) ఇవాళ పేర్కొన్నది. కరోనా సంక్రమించిన వారు.. లేక ఆరోగ్యం విషమ పరిస్థిత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి కరోనా వైరస్ సంక్రమించింది. కోవిడ్ పరీక్షలో ఆయన పాజిటివ్గా తేలారు. స్వల్ప స్థాయిలో లక్షణాలు ఉన్నట్లు రాహుల్ తన ట్విట్టర్లో తెలిపారు. అయితే �
కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇండ్లకు తిరుగుముఖం పడుతున్న వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ | కరోనా బారిన పడిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని 50 దేశాల టీఆర్ఎస్ శాఖల తరపున ఎన్నారై
లక్నో: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధిస్తుండగా, మరికొన్ని రాష్�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజూ 20 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతన్నాయి. మంగళవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో కూడా 23 వేలకుపైగా మందికి కరోనా పాజిటివ్ వచ్చిం
డియోరియా: ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి పోలీసులు పది వేల ఫైన్ వేశారు. మాస్క్ ధరించకుండా అతను రెండోసారి పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి భారీ జరిమానా విధి�
ప్రధాన కూడళ్ల వద్ద పెరుగుతున్న వాయుకాలుష్యం కరోనా విస్తరణకు… ఇదీ ఓ కారణమంటున్న నిపుణులు నగరంలో కాలుష్యానికి వాహనాల రద్దీనే కారణం పీసీబీ తాజాగా విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో వెల్లడి కాలుష్య�