ముమ్మరంగా రసాయనాల పిచికారీ బస్తీలు, ప్రధాన కూడళ్లు, జన సాంద్రత ప్రాంతాల్లో హైపోక్లోరైట్ స్ప్రే చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది అపరిశుభ్రత లేకుండా చెత్త తొలగింపు భయం లేకుండా జనసంద్రంగా మార్కెట్లు నిబం�
ఈ నెల 5న దేశంలో మొత్తం కేసులు 1.25 కోట్లు 15 రోజుల్లో కోటిన్నరకు పెరుగుదల ఒక్కరోజులో 2,73,810 కరోనా కేసులు నమోదు న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలో కేవలం 15 రోజుల్లో 25 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. గతంలో 25 లక్షల కేసులు నమో�
పిల్లల్లో దగ్గు తరచూ వస్తుంటుంది. ఏ దగ్గు వెనుక ఏ ముప్పు ఉందో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు. దగ్గు వ్యాధి కాదు. కానీ, శ్వాసవ్యవస్థలో వచ్చే సమస్యలను సూచించే ప్రధాన వ్యాధి లక్షణమిది. దగ్గు శ్వా�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 58,924 కరోనా కేసులు, 351 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,98,262కు, మరణ�
చండీగఢ్: పంజాబ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆంక్షలు, మార్గదర్శకాలను సోమవారం జారీ చేసింది. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల �
ఏపీలో నైట్ కర్ఫ్యూ | ఏపీ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉంది. బహిరంగ ప్రదేశాలతో పాటు రెస్టారెంట్లు, బార్లలో కఠిన ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంఫాల్: మణిపూర్లో తక్షణమే నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఆ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. మణిపూర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్ కుమార్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. గురువారం ముఖ్య
న్యూఢిల్లీ: ఐసీఎంఆర్ డైరక్టర్ బల్రామ్ భార్గవ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిపై ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. రెండు దశల్లోనూ 70 శాతం మంది కరోనా సోకినవారిలో ఎక�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ రాత్రి 10 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. దాంతో ఢిల్లీలో మందుబాబులు వైన్స్ల ముందు బారులుతీరి మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఓ వైన్ షాపు దగ�
కొవిడ్ వ్యాక్సినేషన్| కరోనా వ్యాక్సినేషన్పై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కోరింది. కోవాగ్జిన్ అనేది ఉత్తేజం లేని వ్యాక్సినే తప్ప శక్తిలేనిది కాద�
జైపూర్: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రాజస్థాన్లో ఇవాళ్టి నుంచి 15 రోజల పాటు లాక్డౌన్ అమలు చేయనున్నారు. మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ఆంక్షలు రాష్ట్రమంతా పాటించనున్నారు. ఆదివారం రాత్రి ఆ ర�