నైట్ కర్ఫ్యూ | కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 67,468 కరోనా కేసులు, 568 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,27,827కు, మొత్తం మర�
Corona effect : అప్రమత్తమైన అమెరికా, బ్రిటన్ సహా ఇతర పొరుగు దేశాలు భారత్ నుంచి రాకపోకలపై నిషేధం విధించాయి. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత భారత్ నుంచి ప్రయాణాలపై
బెంగళూరు: దేశమంతటా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. గత కొన్ని రోజులుగా రోజూ రెండున్నర లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు గడిచి
కోల్కతా: కరోనా మహమ్మారి మరణ మృదంగం కొనసాగుతున్నది. ఈ వైరస్ చిన్నాపెద్దా, బీదాబిక్కీ అనే తేడా లేకుండా అందరి ప్రాణాలు తీస్తున్నది. తాజాగా పశ్చిమబెంగాల్కు చెందిన ప్రముఖ కవి శంఖ ఘోష్ (89) క�
ముంబై: మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉన్నది. గత రెండు వారాలుగా రోజూ 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బయటి జనాలనేగాక ఇప్పుడు జైల్లో ఖైదీలను కూడా కరోనా గడగడ�
ముంబై: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మే 1 నుంచి మూడో దశను ప్రారంభిస్తున్నామని, ఈ దశలో 18 ఏండ్లకు పైబడిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది