Mekapati Goutham Reddy: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
Coronavirus: కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. నగరాలు, జిల్లా కేంద్రాలే కాకుండా రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు కూడా కరోనా ప్రబలుతున్నది.
ఆక్సిజన్ | దేశంలోనే తొలిసారిగా ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ధ
రాజన్న| రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా ఉధృతి కారణంగా ఈ నెల 18 నుంచి 22 వరకు రాజరాజేశ్వరుని దర్శనాలను అధికారులు రద్దు చేశారు.
టీకాలు, ఆక్సిజన్పై జాతీయ ప్రణాళిక ఇవ్వండి కరోనా సంక్షోభంపై కేంద్రానికి సుప్రీం ఆదేశం లాక్డౌన్ నిర్ణయం రాష్ర్టాలకే ఉండాలి కోర్టుల న్యాయ పరిధిపై పరిశీలిస్తాం 4 అంశాలపై సుప్రీంకోర్టు విచారణ చావులు పట్
ఇంట్లో ఒకరికి వస్తే మిగిలినవారికి వ్యాప్తి సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే కట్టడి హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఇంట్లో ఎవరైనా ఒకరు వైరస్ బారినపడితే అది అందరికీ అంటుకుంటున్నది. కరోనా సెకండ్లో ఇ�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి (35) కరోనాతో మృతిచెందారు. రెండువారాల కిందట కొవిడ్-19 బారినపడిన ఆశిష్.. గుర్గావ్లోని ఓ దవాఖానలో చికిత్సపొందుతూ గుర�
హైదరాబాద్ : ప్రతి ఒక్కరు టీకాను విధిగా వేసుకోవాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రిసెర్చ్(ICMR) సలహాదారు బీపీ ఆచార్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారంన మేడ్చల్ జిల్లా పరిధి శామీర్పేట జీనోమ్ వ్యాలీ లోని ఐకేపీ
డాక్టర్ వనిత | ఆ గైనకాలజిస్టు ఎవరో కాదు.. నిర్మల్ జిల్లాలోని భైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ వనిత. నెలలు నిండిన