శ్రీశైలం : కరోనా వైరస్ లక్షణాలు ప్రబలకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని భక్తులకు శ్రీశైల దేవస్థానం ఈఓ కేఎస్ రామారావు సూచించారు. రోజు రోజుకు చాపకింద నీరులా విస్తరి�
ఢిల్లీ : కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. శనివారం నాడు ఆయన ఎయిమ్స్, నాగపూర్లో వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. మార్చి 6వ తేదీ గడ్కరీ తన మ�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం మూతపడింది. ఆలయాన్ని మే 15 వరకు మూసివేసి ఉంచనున్నట్లు ఆలయం అధికారులు తెలిపారు.
Manmohan Singh: ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్సింగ్ సుర్జేవాలా ప్రకటించారు.
ఢిల్లీ : కొవిడ్ వ్యాక్సిన్లు, ఆక్సిజన్ దిగుమతిపై కస్టమ్స్ సుంకం, ఆరోగ్య సెస్ను మూడు నెలల కాలానికి తక్షణమే మాఫీ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా మహమ్మారి, ఆక్సిజన్ అందుబాటుపై శన
Anthony Fauci: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత నాలుగు రోజులుగా మూడు లక్షలకు తగ్గకుండా రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో భ�