Mann Ki Baat: కరోనా మహమ్మారికి చరమగీతం పాడటం కోసం చేపట్టిన ఉచిత టీకా కార్యక్రమం భవిష్యత్తులో కొనసాగుతుందని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు.
Mann Ki Baat: కరోనా మహమ్మారి దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో మట్లాడిన ప్రధాని.. దేశంలో కరోనా విలయ తా�
డీఎంఈ| రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే కరోనా రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం..
కరోనా కారణంగా పెరిగిన డిమాండ్ ప్రాణవాయువు కోసం జనం పరుగులు ఇష్టారీతిగా వాడితే ప్రమాదం: వైద్యులు ఇతర రంగాల్లోనూ కీలకంగా ఆక్సిజన్ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా కేసులు తీవ్రంగా పెర�
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ప్లాస్మా ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మాస్టర్ పేర్కొన్నాడు. వరల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్లో ఆడిన సచిన్ గ�
రాష్ట్రంలో 7 వేలు దాటిన రోజువారీ కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,464 మందికి పాజిటివ్ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా మరణాలు పెరుగుతున్నాయి. శుక్రవారం �
నటన, దర్శకత్వం, సంగీతం ఏ రంగంలో అయినా పరిచయం అవసరం లేని ప్రతిభ ఎస్.వి.కృష్ణారెడ్డిది. చిత్రసీమ మీద అంతులేని ప్రేమతో ఆటుపోట్లను ఎదుర్కొని, దర్శకుడిగా నిలదొక్కుకోవడమే కాదు, ఆరోగ్యవంతమైన సినిమా లెన్నో రూపొ�