హైదరాబాద్ : ఈ నెల 1 నుండి 17 వరకు జరిగిన కుంభమేళాలో రాష్ట్రం నుంచి పాల్గొన్న వారందరూ తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు. కచ్చితంగా 14 రోజుల పాటు కుటుంబ సభ్యులకు దూ�
ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి | కొవిడ్-19 రోగులు శ్వాస సమస్యలను అధిగమించడం కోసం కేంద్ర ఆరోగ్య శాఖ పలు జాగ్రత్తలు సూచించింది. బోర్లా పడుకుని బలంగా శ్వాస పీల్చడం వల్ల ఆక్సిజన్ లెవల్స్
Six minut walk test: ఈ నేపథ్యంలో కృత్రిమ శ్వాస ఎవరికి అవసరం, ఎవరికి అసవరం లేదు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం డాక్టర్లు ఒక నడక పరీక్షను సూచిస్తున్నారు.
German Embassy: భారత్లోని జర్మనీ రాయబార కార్యాలయం తమ సిబ్బందికి కీలక సూచనలు చేసింది. సిబ్బంది పూర్తిగా హోమ్ ఆఫీస్ నుంచే పనిచేయాలని ఆదేశించింది. అవసరమైన సిబ్బంది ముందస్తు సెలవులకు వెళ్లే అంశా�
కోల్కతా : రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా కేటాయింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ను ఇతర రాష్ట్రాలకు మళ్లించరాదని డిమాండ్ �
నైట్ కర్ఫ్యూ | ఏపీ వ్యాప్తంగా ఈ నెల 24 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో
హైదరాబాద్ : జనవరి 16న కొవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా తెలంగాణలో ఒకే రోజులో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం రికార్డుగా అధికారులు పేర్కొన్నారు. గురువార
కేంద్రం తీపి కబురు: కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద ప్రజలకు తీపి కబురు చెప్పింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మే, జూన్ నెలల్లో ఉచితంగా ఆహార ధాన్యాలను సమకూర్చనున్నట్ల�
Aravind Kejriwal: ఆక్సిజన్ కొరత లేకుండా చూడటం కోసం కేంద్రం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. లేదంలో మహా విషాదం తప్పదని హెచ్చరించారు.
మంత్రి ఈటల | కరోనా వైరస్ అనేది ఓ వింత రోగం అని.. దీని పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.
సచివాలయం | తెలంగాణ సచివాలయంలోకి సాధారణ సందర్శకుల అనుమతిపై నిషేధం విధిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.