ప్రయాణాలు వద్దు | కరోనా ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్రజలు అవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు అని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
రెమిడెసివర్ | కరోనా టీకాల పంపిణీతో పాటు రెమిడెసివర్, ఆక్సిజన్ సరఫరా విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు
పిట్టగూడు మాస్క్ | మేకలను కాసుకునే ఈ తాత.. చేనులో కనబడిన పిట్టగూడునే మాస్క్గా మార్చుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్నమునగల్చేడ్కు చెందిన కుర్మన్న అనే ఈ తాత ధరించ�
కేంద్రీయ విద్యాలయాల| కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించిన మొదటి జాబితా విడుదల వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ లిస్ట్ను ఈనెల 23న విడుదల చేయాల్సి ఉంది.
న్యూఢిల్లీ: దేశంలో కేవలం కరోనా వల్లనే సంక్షోభం రాలేదు అని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సంక్షోభం వచ్చినట్లు రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్లో స్�
మాజీ మంత్రి| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీమంత్రి డాక్టర్ ఏకే వాలియా కరోనాతో కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన దేశ రాజధానిలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
నిబంధనల బేఖాతర్తోనే కరోనా ముప్పు ప్రమాదకరంగా కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న పాజిటివ్ కేసులు మహమ్మారి కట్టడికి ప్రభుత్వం పక్కా చర్యలు వేగంగా పరీక్షలు, వ్యాక్సినేషన్ రాత్రి కర్ఫ్యూతో తగ్గనున్న వ్య�
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ వ్యూహాన్ని పోలీసులు పక్కాగా అమలుచేస్తున్నారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటలవరకు నిషేధాజ్ఞలను అందరూ పాటించే�