నగర వ్యాప్తంగా విస్తృతంగా హైపోక్లోరైట్.. ఒక్కరోజే 900 లీటర్ల స్ప్రేయింగ్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలు రానున్న మూడు రోజుల పాటు నగరంలో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాల
వైరస్ విజృంభిస్తున్నా ప్రజలు బేఖాతర్ ప్రాణాలు పోతున్నా కనిపించని పట్టింపు ఒకరి నిర్లక్ష్యం.. కొన్ని కుటుంబాలకు శిక్ష మాస్క్లు లేవు.. భౌతికదూరం లేనేలేదు తుంపర్లతో విస్తరిస్తున్నదన్న భయం లేదు మాస్క్
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 743 15 మంది మృతి, 37 వేల మందికి చికిత్స హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉధృతమైంది. రోజువారీ కేసుల సంఖ్య 5 వేలు దాటింది. మరోవైపు కరోనా, ఇతర దీర్ఘకాలిక వ్య�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. గత 24 గంటల్లో 68 వేలకుపైగా కరోనా కేసులు, 500కుపైగా మరణాలు వెలుగుచూశాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 68,631 కరోనా కేసులు, 50
టెల్ అవీవ్: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్నది. దాంతో వివిధ దేశాలు తమ ప్రజల రక్షణ కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు పూర్తిగా లాక్డౌన్ విధిస్తుండగా, �
మరికొన్ని రోజుల్లో తన పెండ్లి జరుగుతుందని, భర్తతో హాయిగా కాపురం చేస్తానని కలలుగన్నది. కరోనా ప్రభావంతో తీరా పెండ్లి కాస్తా రద్దు కావడంతో పెండ్లి గౌను ధరించి వచ్చి టీకా తీసుకుందా యువతి.
గురుగ్రామ్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజురోజుకూ కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండ�
ఢిల్లీ : దేశ రాజధానిలో పెరుగుతున్న కొరోనా వైరస్ కేసుల దృష్ట్యా షకుర్ బస్తీ, ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లలో 5 వేల పడకల సామర్థ్యంతో కొవిడ్-కేర్ కోచ్లను మోహరించాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం రైల్వేను కో�
న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీలో భారత్ మరో మైలు రాయిని అధిగమించింది. కేవలం 92 రోజుల్లో అత్యంత వేగంగా 12 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటన చేసింది. 12 కోట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వీకెండ్ లాక్డౌన్ కఠినంగా అమలవుతున్నది. ప్రజలు కూడా సహకరిస్తుండటంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోడ్డుపై బస్సులు, ఆటోలు మాత్రం తిరుగుతున్నాయి. కిరాణ సర