న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గత ఏడాది విజృంభించిన ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్నది. రోజురోజుకు వేగంగా విస్తరిస్తున్నది. గత నాలుగు రోజుల నుం�
కరోనా హాట్స్పాట్లుగా పబ్బులు మాస్కులు, భౌతిక దూరానికి చరమగీతం ‘తుంగ’లో.. కొవిడ్ నిబంధనలు ముద్దులు.. కౌగిలింతలతో కాలక్షేపం తాగిన మైకంలో అరుపులు.. కేరింతలు ఒక్కరికి కరోనా ఉన్నా వందల మందికి సోకే ప్రమాదం బం
లక్నో: ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 27,426 కరోనా కేసులు, 103 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,720కు, మరణాల సంఖ్య 9,583కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్ల
లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో షాహీ ఇమామ్-ఇ- జుమా మౌలానా కల్బే జవాద్ నక్వీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు లక్నో మసీదులో శ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్కు మార్చిలో పంపిన 70 శాతం నమూనాలు బ్రిటన్ వేరియంట్ కరోనా వైరస్ను కలిగి ఉన్నాయని PGIMER డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ రామ్ తెలిపారు. ఈ జా
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు మళ్లీ కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత రెండు రోజుల నుంచి స్వల్పంగా జ్వరం ఉండటంతో వైద�
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఈ ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ పాటించనున్నారు. అన్ని జిల్లాల్లో లాక్డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ�
సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి | సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గత రెండు మూడు రోజులుగా జలుబుతో బాధపడుతున్న