న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్సింగ్కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీలోని తన నివాసంలో హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆ
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ చీఫ్ రంజిత్ సిన్హా ఇవాళ కన్నుమూశారు. కరోనా వైరస్ వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. రంజిత్ సిన్హా 1974వ బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీ
దేశంలో కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా..పది రోజుల్లోనే రెట్టింపయిన రోజూవారీ కేసులు ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ .. సీఎం ప్రకటన కుంభమేళాలో 5 రోజుల్లో 1700 కేసులు విదేశీ వ్యాక్సిన్లకు మూడు రోజుల్లో అనుమతి కేసు�
న్యూఢిల్లీ: గత ఏడాది నిజాముద్దీన్లోని మర్కజ్ మసీదు కరోనా సూపర్ స్ప్రెడ్డర్గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రంజాన్ సీజన్ ప్రారంభమైంది. పవిత్ర మాసం వేళ అక్కడ ఒకేసారి 50 మంది ప్రార్థన�
రాజన్న ఆలయం | కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో ఐదు రోజుల పాటు భక్తుల దర్శనానికి దేవాదాయ శాఖ అధికారులు అనుమతి రద్దు చేశారు.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా గత నాలుగు రోజుల పాటు టీకా ఉత్సవ్ జరిగిన విషయం తెలిసిందే. దీన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఆయన ఖండించారు. ఎక్కడా వైరస్ ట
వారణాసి : ఉత్తరప్రదేశ్లోని కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనుకుంటున్న భక్తులకు వారణాసి అధికారులు ఓ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ నెలలో భక్తులు వారణాసి పర్యటనను రద్దు చేసుకోవాలని అధి�
కరోనా కేసులు| రాష్ట్రంలో కొత్తగా 3037 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు మరో ఎనిమిది మంది బాధితులు మరణించగా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చ�
కరోనా సోకిందని ఇంట్లోకి రానివ్వని యజమాని4 రోజుల క్రితం ఐసొలేషన్ కేంద్రానికి తరలింపుచికిత్స పొందుతూ బుధవారం మృత్యుఒడికి జమ్మికుంట, ఏప్రిల్ 14: మానవత్వం లేని ఇంటి యజమాని నిర్వాకంతో కిరాయి ఇంట్లో ఉండే ఓ మ�