ఒకరికి వస్తే.. ఇంటిల్లిపాదికీ వ్యాప్తి పిల్లలు సైతం మహమ్మారి బారిన వేగంగా సెకండ్ వేవ్ ఖాళీ కడుపుతో బయటకు వెళ్లే వారికి వైరస్ ముప్పు ఆహార నియమాలతో అడ్డుకట్ట పౌష్టికాహారంతోనే రోగనిరోధక శక్తి వైద్యనిప�
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 34.5 లక్షలు, యాక్టివ్ కేసుల సం�
చండీగఢ్: హర్యానాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందన
న్యూఢిల్లీ: ముగ్గురు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులకు కరోనా సోకింది. దీంతో వారు తమ నివాసాల్లో ఐసొలేషన్లో ఉన్నారు. హైకోర్టు వర్గాలు ఈ విషయం వెల్లడించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతంగా విస్తరిస్తున్నది. గత కొన్ని రోజులుగా రోజూ లక్షకు తగ్గకుండా, గత మూడు రోజులుగా అయితే రోజుకు 1.50 లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు బయటపడుతున్నాయి. గ
రాష్ట్రంలో కరోనా సంక్రమణపై దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విక్రమ్ నాథ్ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకు ఉధృతమవుతున్నది. సామాన్య ప్రజలతోపాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహ
లాక్డౌన్| కరోనా కేసులు అధికమవుతుండంతో జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలుచేస్తున్నారు. జిల్లాలోని పెగడపల్లి మండలం బతికపల్లిలో గత కొన్నిరోజులు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా
ముంబై : ధారావి.. ముంబైలో అతిపెద్ద స్లమ్. ఇక్కడ సుమారు ఆరు లక్షల మంది జనాభా ఉంటారు. కానీ గత ఏడాది కోవిడ్19ను ఆ స్లమ్ అత్యంత సమర్థవంతంగా నియంత్రించింది. నిజానికి సోషల్ డిస్టాన్సింగ్ ఇక్కడ పాటించ
ఎమ్మెల్సీ కవిత | కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు
శ్రీకాకుళం: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి అంటే ప్రజలకు ఇప్పుడు ఏమాత్రం భయం లేకుండా పోయింది. ఆ అదే వస్తుంది, పోతుందిలే అని ఆ మహమ్మారి గురించి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శనివారం రాత్రి వరకు 3 వేలకుపైగా నమోదవగా, తాజాగా అంతకంటే వెయ్యి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మరో 2251 మందికి కరోనా వైరస్ సోకిం�