హైదరాబాద్ : తెలంగాణలో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి ఈటల భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీ
పార్థసారథి | తెలంగాణ రాష్ర్ట ఎన్నికల కమిషనర్ పార్థసారథికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆయనను కలిసిన వారంతా అప్రమత్తమయ్యారు
కరోనా పాజిటివ్ | రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మాజీ జనరల్ సెక్రటరీ సురేశ్ భయ్యాజీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొం
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుతూ వస్తున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2909 మంది కరోనా బారినపడ్డారు. మరో 584 మంది మహమ్మారి బారినుంచి కోలుకోగా, కొత్తగా ఆరుగురు చనిపోయారు.
కరోనా విజృంభణతో మళ్లీ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు రాబోయే కొద్ది నెలలు సవాలేనంటున్న ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: జీడీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందనుకుంటున్న వేళ.. మళ్లీ పెరుగుతున్�
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్లోకి ప్రవేశించి ఉగ్రరూపం దాలుస్తూ భయం గొలుపుతున్నది. గతంలో మాదిరిగా లాక్డౌన్ ప్రకటిస్తారా?వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోవడమెందుకు? వంటి భిన్న సందేహాల
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 32.8 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 5.34 �
కరోనా సెకండ్ వేవ్ కరోనా విజృంభన మళ్లీ మొదలైంది. ముందుతో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. కరోనావైరస్ వ్యాప్తి కూడా అత్యంత వేగంగా జరుగుతోంది.
నోయిడా: కరోనా మహమ్మారి బారినపడి ఓ సీనియర్ జర్నలిస్టు కన్నుమూశారు. నోయిడాకు చెందిన జర్నలిస్టు కపిల్ దత్తా (65)కు ఇటీవల కరోనా వైరస్ సోకింది. దాంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చిక
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో దేశంలో రైలు సర్వీసులు కొనసాగుతాయా..? ఆగిపోతాయా..? అన్న ప్రజల సందేహాలకు తెరదించుతూ రైల్వేబోర్డు కీలక ప్రకటన చేసింది. దేశంలో అవసరం మేరకు రైలు �