మమతా బెనర్జీ | మోదీ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డుమ్మా కొట్టే అవకాశం ఉంది. ఆమె స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
బేగంబజార్| రాష్ట్రంలో ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్లో కరోనా కలకలం సృష్టిస్తున్నది. కరోనా కేసులు పెరుగుతున్నప్పట్టికీ మార్కెట్ నిత్యం రద్దీగా ఉంటున్నది. దీంతో బేగంబజార్లో 100కుపైగా కేసులు నమోదయ�
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రోజువారీ కేసులు 2 వేలు దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 8 గంటల వరకు కొత్తగా 2055 పాజిటివ్ కేసులు నమోదవగా, 303 మంది బాధితులు
న్యూజిలాండ్ | భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించాలని న్యూజిలాండ్ నిర్ణయించింది. ఈ మేరకు న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ అధికారిక ప్రకటన చేశారు.
హైదరాబాద్: కోవిడ్19 మహమ్మారి పుట్టుకపై మళ్లీ దర్యాప్తు చేపట్టాలని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు డిమాండ్ చేశారు. కోవిడ్ మూలాలకు సంబంధించి ఇటీవల డబ్ల్యూహెచ్వో ఓ నివేదికను రిలీజ్ చేసిన విష�
రాత్రి కర్ఫ్యూ | ఉత్తరప్రదేశ్లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పట్టణాల్లో నేటినుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రయాగ్ర�
గురుకుల సెట్ | కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్ గురుకుల సెట్ వాయిదా పడింది. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2021– 22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించ�
కరోనా కట్టడికి టీటీటీ విధానం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న వైద్య ఆరోగ్య శాఖ కేసులు ఎక్కువగా ఉంటే బస్తీకి మొబైల్ టెస్టింగ్ వాహనం రోగులకు ప్రత్యేక మెడికల్ కిట్స్ ప్రైవేటు దవాఖానల్లో 50శాతం పడకలు కరోనా
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 59,907 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 322 మంది మృతిచెందారు. ఒక్కరోజు వ్యవధిలోనే 30,296 మంది కోలుకున్నారు. ముంబై నగరంలోనే కొ�