ఆసిఫాబాద్ టౌన్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 90 మందికి పోలీసులు రూ. 16 వేలు జరిమానాగా విధించారు. కొందరికి రూ. 100.. మరికొందరికి రూ.200 చొప్పున ఫైన్ వేశారు. కరోనా వైరస్ ఉధృ�
లండన్: గత ఆరు నెలల నుంచి కోవిడ్తో బాధపడుతున్నవారిలో.. డిప్రెషన్, మతిమరుపు, మానసిక సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పరిశోధకులు వెల్లడిచారు. కోవిడ్ ఇన్ఫెక్షన�
చండీఘడ్: పంజాబ్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఆ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అ
Delhi Highcourt | మాస్క్ పెట్టుకోకుండా వాహనాలు నడిపితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఒంటరిగా ప్రయాణిస్తున్నా సరే మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు
ముంబై: మహారాష్ట్రలో కోవిడ్ ఉదృతంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో పలు చోట్ల కోవిడ్ టీకా నిల్వలు అడుగంటనున్నాయి. కేవలం మరో మూడు రోజులకు సరిపడే టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు మ
వాషింగ్టన్: ఈ ఏడాది ఏప్రిల్ 19 నుంచి అమెరికాలో 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి కోవిడ్ టీకా ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ తెలిపారు. మరో రెండు వారాల్లో ప్రజలందరికీ టీకా అందుబాటులో ఉంటుందని
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో కొత్త ఆంక్షలు విధించింది. కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లినా.. ఆ వ్యక్తి కచ్చితంగా మాస్క్ను �
కరోనా కేసులు | రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1914 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో ఐదుగురు మరణించారు. మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్�
మెట్రో సూచన| సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో అత్యవసర విభాగాలకు చెందినివారు రాత్రి 10 గంటలలోపే తమ ప్రయాణాలను ముగించుకోవాలని ఢిల్లీ మెట్రో అధికారులు సూచించారు.
రాత్రి కర్ఫ్యూ | కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి ప్రభుత్వాలు మరోసారి లాక్డౌన్, కర్ఫ్యూల బాటపడుతున్నాయి. తాజాగా గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలోని 20 నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్ల