లక్నో: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య అంతకంతకే పెరిగిపోతున్నది. గత వారం రోజులుగా ప్రతిరోజు లక్షకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్�
మొరాదాబాద్: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య గత కొన్ని రోజుల నుంచి లక్షకు తగ్గడంలేదు. తాజాగా శుక్రవారం ఉదయానికి గడిచిన 24 గ�
కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో మాస్క్ తప్పనిసరైంది. అయితే, గంటలకు గంటలు మాస్క్ పెట్టుకోవడం వల్ల స్కిన్ ఇరిటేషన్ వస్తున్నదని చాలామంది అంటున్నారు. ముఖంపై దద్దుర్లు, మొటిమలు, చర్మం పొడిబారడం మొదలైన ఇబ్�
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం కూడా నైట్ కర్ఫ్యూ బాట పట్టింది. రాజధాని బెంగళూరుతోపాటు మరో ఆరు నగరాల్లో ఈ నెల పది నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నది. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస�
ముంబై: మహారాష్ట్రలోని పూణే జిల్లాలో కరోనా పరిస్థితి కలకలం రేపుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 12,090 కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. దీంతో పూణే జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,16,127కు, మరణాలు 10,472కు పెరిగాయి. గురువారం 6,
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అక్కడ రికార్డు స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు విధించినా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 �
ముంబై: కరోనా నుంచి కోలుకున్న భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 47ఏండ్ల సచిన్ మరికొన్ని రోజులు హోంక్వారంటైన్లో ఉంటాడు. ప్రమాదకర వైరస్ నుంచి తాను త్వరగా �
జగిత్యాల : జిల్లాలోని మల్యాల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కరోనా కలకలం చెలరేగింది. 70 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో 40 మందికి కరోనా నిర్ధారణ అయింది. కాలనీ వాసులంతా ఇటీవల ఎల్లమ్మ బోనాల్లో పాల్గొన్నారు.
ఐఐఎం జమ్ము | ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటనకు ముందు ఐఐఎం జమ్ములో కరోనా కలకలం సృష్టించింది. జమ్ముకశ్మీర్లోని ఐఐటీ జమ్ములో 19 మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. ఇందులో విద్యార్థులు, సిబ్బంది కూడా