ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 34 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. ఆదివారం కేసుల నమోదు అన్నిరికార్డులను బ్రేక్ చేసింది. తొలిసారి అత్యధికంగా పది వేలకుపైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. శనివార�
హైదరాబాద్ : కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో భాగంగా బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, రవాణా వాహనాల్లో మాస్క్ ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధించనున్నట్ల�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకీ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3495 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల చిత్తూర్లో నలుగు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండటంతో అందుకు తగ్గట్టుగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నది. రోజూ లక్షల మంది టీకాలు వేయించుకుంటున్నారు. దాంతో దేశంలో కొవిడ్ వ్యాక్స
అందుబాటులోకి మరో 10 వేల పడకలు ప్రైవేట్లో 50% బెడ్స్లో ప్రభుత్వ ధరలకే వైద్యం అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు 97 శాతం మందిలో కరోనా లక్షణాలు లేవు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్, ఏప్రిల్�
ఎప్పుడు రద్దీగా ఉండే ముంబై మహానగరమది! ఇవాళ ఇలా నిర్మానుష్యంగా కనిపించింది. మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో వీకెండ్లో లాక్డౌన్ విధించారు. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 33.43 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 5.36