ఒకవైపు టీకా.. మరోవైపు నిర్ధారణ పరీక్షలు నగరంలో పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానలకు సన్నాహాలు కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గ్రేటర్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కేసులు రోజురోజు
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. రెండో దశలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 49,447 మంద�
హరిద్వార్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన కుంభమేళాలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతున్నది. హరిద్వార్లో గత నాలుగు రోజుల్లో 300కుపైగా కరోనా కేసులు నమోదైనట్లు కుంభమేళా ఆరోగ్య అధికారి తెలి�
ఉదిత్ నారాయణ్ కుటుంబంలో కరోనా | ఆయన తనయుడు ఆదిత్య నారాయణ్, అతని భార్య శ్వేతా అగర్వాల్కు పాజిటివ్ వచ్చింది. ఈ విషయంపైనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ఆదిత్య.
ఢాకా: బంగ్లాదేశ్లో మళ్లీ పూర్తి స్థాయిలో ఏడు రోజుల లాక్డౌన్ ప్రకటించారు. సోమవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమలులోకి రానున్నది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఉదృతం అవుతున్న నేపథ్యంలో షేక్ �
యాదాద్రి | రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆర్జిత సేవలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. గత నెల 25న యాదాద్రి దేవస్థానంలో
జాన్సన్ అండ్ జాన్సన్ | కరోనా వ్యాక్సిన్లకు భిన్నంగా జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ సింగిల్ డోస్ టీకా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్లో మధ్య వయసున్న వారిపై ఆ టీకా ట్రయల్స్ ని
కరోనా వ్యాక్సినేషన్ | ప్రాణాంతక కరోనా వైరస్ చైనాలో పుట్టినప్పటికీ.. అమెరికా అత్యధికంగా ప్రభావితమైంది. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 3,13,14,625 మంది మహమ్మారి
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 29 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3.8 లక�