కరోనా కేసులు | దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది. ఏప్రిల్ నెల మధ్య వరకు కరోనా కేసులు తారా స్థాయికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
కరోనా టెస్టులు పెంచిన ప్రభుత్వం వేగంగా వ్యాక్సిన్ పంపిణీ మాస్క్ మస్ట్ అనే నిబంధనలు జారీ అవగాహన కల్పిస్తూ.. పకడ్బందీ చర్యలు చేపడుతున్న అధికారులు కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న
అవగాహన లేకుండా వాడటం అంత సేఫ్ కాదు ఏ మాస్క్ ఏ సమయంలో వాడాలో తెలుసుకోండి డబ్ల్యూహెచ్వో ట్వీట్ హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి పుట్టుకొచ్చిన నాటినుంచి మాస్క్ లేకుండా బయటకు వెళ్�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. పెద్ద సంఖ్యలో నమోదవుతున్న రోజువారీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 1271 మందికి కరోనా పాజిటివ్గ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత కలవరం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 28 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3.5 లక�
హైదరాబాద్ : కొవిడ్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో నగర పౌరుల అవగాహన నిమిత్తం వరుస కార్యక్రమాలు చేస్తున్న హైదరాబాద్ పోలీసులు బుధవారం బషీర్బాగ్ కూడలిలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఇతర పోలీసు అధికారుల
హైదరాబాద్ : రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన వారందరికి గురువారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ వేయనున్నట్లు డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కేంద్రం సూచిం�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకీ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1184 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల