డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆశాభావంహైదరాబాద్: రష్యా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీని భారత్లో వినియోగించేందుకు రెండు, మూడు వారాల్లో భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉన్నద
ఆదిలాబాద్ జిల్లాలోని 14 కేంద్రాల్లో ఏర్పాట్లుకొవిన్ యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలంటున్న అధికారులుఏప్రిల్ 1 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభంఆదిలాబాద్, మార్చి 29 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో కర
కొవిడ్ వ్యాక్సిన్ | రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ దంపతులు, మంత్రి నిరంజన్ రెడ్డి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో తన సతీమణి
కరోనా కేసులు | దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 68,020 మంది కరోనా బారినపడ్డారు. గతేడాది అక్టోబర్ తర్వాత
నగరంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వేడుకలకు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు వైద్యనిపుణులు. ఇప్పటికే వేడుకలు, ఊరేగింపులు, సామూహిక కార్యక్రమాలపై కేంద్ర మార్గదర్శకాల మేరకు రాష్ట్రప్రభుత్వం ఆంక్ష
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఆదేశాలుప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగప్రదేశాల్లో తప్పనిసరంటూ ఉత్తర్వులుపండుగలకు అనుమతి నిషేధిస్తూ నిర్ణయంఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుమంచిర్యాల,
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 27 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్నది. భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉన్నది. దాంతో ఆ 12 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు
అహ్మదాబాద్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతున్నది. గత నాలుగు రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్ర, శని వారాల్లో కొత్తగా రోజుకు 62 వేల మందికి పైగ
కేసులు | రాష్ట్రంలో కొత్తగా 535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా ముగ్గురు మరణించగా, 278 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల
విటమిన్ ‘డీ’పై ప్రత్యేక పరిశోధనలు జరిపిన నిమ్స్, గాంధీ వైద్యులు విటమిన్ ‘డీ’తో కరోనా రోగులకు ఉపశమనం కలిగించొచ్చు కరోనా మహమ్మారిని కేవలం మన శరీరంలోని సాధారణ విటమిన్లు నిలువరిస్తాయంటున్నారు వైద్య ని�