న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్నది. భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉన్నది. దాంతో ఆ 12 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా వైరస్ విస్తరణ కొనసాగుతున్నది.
ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడి కోసం ఢిల్లీ సర్కారు కొన్ని నిబంధనల అమలు సిద్ధమైంది. ఇక ఢిల్లీ పరిధిలో జరిగే వివాహ వేడుకలకు హాల్ సామర్థ్యంలో 50 శాతం మందికి, మొత్తంగా 100 మందికి మించకుండా హాజరయ్యేందుకు అనుమతిచ్చినట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు. ఇక చావులకు 50 మందికి మించి హాజరయ్యేందుకు అవకాశం లేదని ఆయన ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
బీజేపీ మహిళా నేత ముఖంపై హానికర రంగులు చల్లిన దుండగులు
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో కొనసాగుతున్నది: ప్రధాని
దేశంలోని సామాజిక కార్యకర్తల కృషి ఎనలేనిది: ప్రధాని మోదీ
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
మిథాలీ రాజ్, పీవీ సింధుపై ప్రధాని ప్రశంసలు
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
నిజాంపేట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులను ఢీకొట్టిన కార్లు