కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన బీజేపీ మహిళా నేత లాకెట్ చటర్జి ముఖంపై గుర్తు తెలియని వ్యక్తులు ప్రమాదకర రసాయనాలతో కూడిన రంగులను చల్లారు. లాకెట్ చటర్జీ శనివారం హుగ్లీ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
హుగ్లీలో ఓ కార్యక్రమంలో ఉండగా తన ముఖంపై ఒక్కసారిగా ఘాటైన రంగులు పోశారని, దాంతో ఎవరు ఆ రంగులు చల్లారా అని కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా టీఎంసీ బ్యాడ్జి ధరించిన ముగ్గురు, నలుగురు వ్యక్తులు కనిపించారని, వాళ్లే ఈ పని చేసి ఉంటారని లాకెట్ చటర్జి ఆరోపించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బీజేపీ మహిళా నేత ముఖంపై హానికర రంగులు చల్లిన దుండగులు
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!