హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పద్ధతిని అధికారులు కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా కే�
అవకాశాల కోసం విస్తృతంగా వెతుకులాట గతేడాదితో పోల్చితే ఈసారి 140 శాతం మేర వృద్ధి దేశవ్యాప్తంగా తెలంగాణవారే టాప్ ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులపైనా పెరుగుతున్న ఆసక్తి గూగుల్ 2020 సంవత్సరం సెర్చ్ రిపోర్ట్�
కరోనా | ఇంకా తగ్గలేదు.. దేశంలోని ఏ రాష్ట్రం కూడా కోవిడ్-19పై విజయం సాధించలేదు.. కరోనావైరస్ ఇంకా యాక్టివ్గానే ఉంది.. మనల్ని దెబ్బతీస్తూనే ఉంది
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 లీగ్లో పాల్గొన్న మరో ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. సిరీస్లో భారత మాజీ క్రికెటర్లు ఇండియా లెజెండ్స్కు ప్రాతినిధ్యం వహించారు. భారత మాజీ ఆల్రౌండ�
మహిళా ఖైదీలకు కరోనా | పంజాబ్ పాటియలాలోని నభా ఓపెన్ జైల్లో 40 మంది మహిళా ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47కు చేరింది.
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరీ ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచి�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం కొనసాగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, గుజరాత్ సహా 12 రాష్ట్రాల్లో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున�
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఆదివారం 33,930 నమూనాలను పరీక్షించగా, 403 మందికి వైరస్ పాజిటివ్గా తేలినట్టు సోమవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ