ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా కలవరపరుస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 26 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షలు ద�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ జంతు ప్రదర్శనశాల దాదాపు ఏడాది కాలం తర్వాత పునఃప్రారంభం కాబోతున్నది. ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్కును తిరిగి తెరువాలని నిర్ణయించిన
మాస్క్ | దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు. భౌతిక దూరం పాటించాలి. మాస్కులు పెట్టుకోవాలి. ఇదే విషయాలు ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి
మథుర: ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ 50 ఏండ్ల మహిళకు కరోనా వైరస్ సోకింది. అయితే ఆమెలోపల సౌతాఫ్రికాలో విజృంభిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అమె మథుర జిల్లాలోని బ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 26 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2.8 లక్షలు దాటింది. గ�
రాయ్పూర్: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. రోజురోజుకు రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.గురువారం ఉదయం నుంచి శుక్రవారం �
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లాలోని తొండంగి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ కుటుంబానికి చెందిన విద్యార్థి రాజమండ్ర�
మరో 25 లక్షల మందికి మహమ్మారి సోకే ప్రమాదం లాక్డౌన్తో వైరస్ కట్టడి కుదరదు వేగవంతమైన వ్యాక్సినేషనే మార్గం ఎస్బీఐ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 25: దేశంలో మొదలైన కరోనా సెకండ్ వేవ్ ఇప్పట్లో ముగియబ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 26 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2.6 లక్షలు దాటింది. బ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 758 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, నలుగురు మృతి చెందారు. చిత్తూరులో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక�
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 80 శాతానికిపైగా ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,476 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికం
హైదరాబాద్: కొవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్లాస్మాదానం చేయొచ్చని.. ప్లాస్మాదానం చేయాలన్నా, కావాలన్నా సైబర