న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 45 ఏళ్ల వయసు దాటిన వారందరికీ కరోనా టీకా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ మీడియాతో ఈ విషయాన్ని తెలిపార
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 25 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. ఆద
ముంబై: హాలీవుడ్కు చెందిన యువ నటుడు కార్తీక్ ఆర్యన్కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆర్యన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చ�
అమరావతి : ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలుపు సురేశ్ తెలిపారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉదయం 7 గంటల 45 నిమిషాల�
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 337 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా 181 మంది బాధితులు వైరస్ బారినుంచి కోలుకోగా, మరో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,03,455కు చేరాయి. ఇందులో 2,98,826 మంది
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పాజిటివ్ కేసులు, ఇవాళ రికార్డుస్థాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 46,951 కరోనా కేసులు నమోద�
సిరిసిల్ల: జిల్లాలో మరో రెండు కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు సిరిసిల్లలోని జిల్లా ప్రధాన దవాఖానలో కరోనా టీకా పంపిణీ చేశారు. కొత్తగా వేములవాడ, ఎల్లారెడ్డిపే
ఆ మరుసటిరోజునుంచి దేశవ్యాప్తంగా..ఏడాదిగా మహమ్మారిపై సుదీర్ఘ పోరువైరస్తో దేశంలో 1,59,790 మంది మృతితగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్న కొవిడ్19మాస్క్, టీకానే పరిష్కారమన్న నిపుణులుజనతా కర్ఫ్యూ విధించి న�
ఈ ఏడాదిలోనే అత్యధికం6 రాష్ర్టాల్లోనే ఎక్కువగా నమోదురాజస్థాన్లో రాత్రి కర్ఫ్యూ న్యూఢిల్లీ/బెంగళూరు/జైపూర్, మార్చి 21: దేశవ్యాప్తంగా శనివారం నుంచి ఆదివారం నాటికి 24 గంటల వ్యవధిలో 43,846 కరోనా కేసులు నమోదయ్యాయ
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 24 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. శన
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 368 కరోనా కేసులు నమోదయ్యాయి. 263 మంది చికిత్సకు కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 8,93,734కు చేరింది. 8,84,357 మంది చికిత్సకు కోలుకోగా.. మరో 2,168 యాక్టివ్ కేస
ములుగు: వనదేవతలు కొలువై ఉన్న మేడారం ఆలయం పునఃప్రారంభమయ్యింది. ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో ఈనెల 1న ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర ఫిబ్రవరి 24 న�