సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ)/ హయత్నగర్ / మాదాపూర్ : నగరంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మొన్నటి వరకు మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ర్టాల్లోన�
భోపాల్: రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న భోపాల్, ఇండోర్, జబల్పూర్ పట్టణాల్లో 24 గంటల పాటు లాక్డౌన్ను అ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా ప్రతిరోజూ కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 380 మందికి కరోనా �
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన రిసార్టులో కరోనా కలకలం సృష్టించింది. ట్రంప్కు ఫ్లోరిడాలో మార్ ఏ లాగో అనే రిసార్టు ఉన్నది. అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా సోకింది.
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా ఇద్దరు మరణించారు. నిన్న మరో 189 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2607 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 980 మంది హోం ఐ�
అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 246 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 131 మంది కోలుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,98
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 278 పాజిటివ్ కేసులు నమోదవగా, 111 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,047కు చేరింది. ఇందులో 2,98,120 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుక�
అమరావతి : ఏపీలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 253 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 137 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. గుంటూర్ జిల్లాలో ఒకరు ప్�
న్యూఢిల్లీ: దేశంలో గత వారం రోజులుగా ప్రతిరోజు 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రికవరీ అయ్యేవారి సంఖ్య కంటే కొత్తగా కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. దా�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. దీంతో దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా �
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మొదటిసారిగా కరోనా వైరస్ దక్షిణాఫ్రికా వేరియంట్ కేసు నమోదయ్యింది. ఈ వైరస్ సోకిన 33 ఏండ్ల వ్యక్తి ప్రస్తుతం ఢిల్లీలోని ఎల్ఎన్జీపీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి�
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 247 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,01,769కి చేరింది. ఇందులో 2,98,009 మంది మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. మరో 2101 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 716 మంది బాధితుల
అమరావతి : ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 261 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 125 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ�
ముంబై: పశ్చిమబెంగాల్కు చెందిన ప్రముఖ నటి రీతుపర్ణసేన్ గుప్తకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. అయితే, కరోనా పాజిటివ్ వచ్చినా తనలో సిం�