న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల్లో ముంచెత్తారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో అమిత్షా సేవలు అనిర్వచనీయమైనవని పొగడ్తల్లో ముంచెత్తారు. ఢ
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 93 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. చిత్తూర్ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్ర
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 118 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 89 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో
ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి వ్యాప్తి చెందుతూ రాష్ట్ర ప్రజల్నికంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాక్షిక లాక్డౌన్ విధించి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాగా,
గ్రీస్ : ఓ 37 రోజుల పసిబిడ్డను కరోనా మహమ్మారి బలిగొన్నది. ఈ ఘటన గ్రీస్లో చోటు చేసుకుంది. అయితే కరోనాతో పసిపాప మరణించినట్లు గ్రీస్ ప్రధానమంత్రి కైరియాకోస్ మిసోటకిస్ ట్విటర్ వేదికగా ప్ర�
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ముగింపు దగ్గర పడిందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్వర్ధన్, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ చేసిన ప్రకటనల పట్ల భారతీయ వైద్యుల సంఘం (ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం
ముంబై : దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తున్నది. గత కొన్నిరోజులుగా కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పరిస్థితి అదుపులోకి రానిపక్షంలో ముంబైలో మళ్�
భూపాల్: ఆవు పిడకలతో ఇంట్లో హవనం చేస్తే ..ఆ ఇళ్లు దాదాపు 12 గంటల పాటు శానిటైజ్ అయి ఉంటుందని, దాని వల్ల కరోనా లాంటి వ్యాధులు రావు అని మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా థాకూర్ తెలిపారు. భారతీయ
హైదరాబాద్ : రాష్ర్ట మహిళా, శిశు సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కరోనా బారిన పడ్డారు. ఇవాళ ఉదయం ఆమెకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వైద్యుల
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరోమారు విజృంభిస్తున్నది. వరుసగా మూడో రోజూ 18 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితులు 1.12 కోట్లు దాటారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 18,599 పాజ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి మెల్లమెల్లగా విస్తరిస్తున్నది. రోజురోజుకు రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉన్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య భారీ ఉంటున్నది. గడిచిన 2
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదవగా, మరో 163 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో ఇప్పటిరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,254కు చేరింది. ఇందులో 2,95,707 మంది బాధితులు మహమ్మారిబారినుంచి బ�
కోరుట్ల: జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో కరోనా కలకలం రేపింది. కోరుట్ల మండలంలోని అయిలాపూర్ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థితోపాటు ప్రధానోపాధ్యాయుడు, మరో టీచర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. పాఠశాలలో 9వ తరగ�