అహ్మదాబాద్ : కరోనా టీకా తీసుకున్నప్పటికీ ఓ మంత్రికి కొవిడ్ టెస్టులో పాజిటివ్గా నిర్ధారణ అయింది. గుజరాత్కు చెందిన మంత్రి ఈశ్వర్సిన్హ్ పటేల్ కొద్ది రోజుల క్రితం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నార�
10-20% పెరుగనున్న ప్రీమియం ధరలు ఏప్రిల్ నుంచి పెంచనున్న జీవిత బీమా సంస్థలు న్యూఢిల్లీ, మార్చి 15: ఏండ్ల తరబడి అగ్గువకే లభిస్తున్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇక ప్రియం కానున్నాయి. వచ్చే నెల నుంచి టర్మ్ ఇన�
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఇటీవల మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీలో కొత్త కేసులు భారీగా నమో�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా రోజువారీ కేసులు క్రమంగా అధికమవుతూ వస్తున్నాయి. నిన్న 25 వేల పైచిలుకు కేసులు నమోదవగా, ఇవాళ ఆ సంఖ్య 26 వేలు దాటింది. దేశవ్యాప్తంగ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి కొనసాగుతూనే ఉన్నది. ఒక పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ.. మరో పక్క కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అంత�
మస్కట్: కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో 10 దేశాల నుంచి ఒమన్కు రాకపోకలపై ఇప్పటికే నిషేధం విధించారు. తాజాగా ఒమన్కు చెందిన సుప్రీం కమిటీ ఆ నిషేధాన్ని పొడిగించింది. తదుపరి నోటీసులు వచ్చేవరకు
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముంబై, పుణె, నాగ్పూర్, ఔరంగాబాద్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నది. ఇందు�
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,00,933కు చేరింది. ఇందులో 2,97,363 మంది కరోనా నుంచి బయటపడగా, 1918 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 1652 మంది మరణించారు. కాగా, నిన్�
ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరుగకుండా అన్ని చర్య�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు 15 వేలు దాటింది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 15,817 క�
ముంబై : మహారాష్ర్టలో కరోనా కోరలు చాచింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ.. తీవ్ర కలకలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 13,659 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ అధికార�
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అత్యధిక సంఖ్యలో క్రియాశీలక కేసులున్న 10 నగరాల్లో ఎనిమిది మహారాష్ట్రకు చెందినవేనని తెలిపింది. పూణే, నాగ్పూర