కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు బుధవారం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వైద్యాధికారులు, అన్ని విభాగాధిపతులు, వైద్యస�
నగరంలో కరోనా సెకండ్వేవ్ మొదలవడంతో గ్రేటర్ వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఒక పక్క కరోనా టీకా కేంద్రాలను కొనసాగిస్తూనే మరోపక్క కరోనా పరీక్షలనూ నిర్వహిస్తోంది. గతేడాది కేవలం కరోనా నిర్ధారణ పరీక్షలు, చ�
బ్రసీలియా: బ్రెజిల్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. అక్కడ ఒక్కరోజే మూడు వేలకుపైగా కరోనా మరణాలు సంభవించాయి. కరోనా మొదటి దశలో తీవ్రంగా ప్రభావితమైన బ్రెజిల్.. రెండో దశలోనూ భారీ�
చండీగర్ : కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం హోలీ వేడుకలను నిషేధించింది. ఈ మేరకు హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ రాష్ట్రంలో హోలీ వేడుకల�
పరీక్షలు వాయిదా | తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. త్వరలో రీ షెడ్యూల్ చేస్తామన్నారు.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో మరోసారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా కొత్త కేసులు �
బ్రసిలియా : బ్రెజిల్లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. ఆ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో మంగళవారం ఒకే రోజు 3,251 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క సావో నగరంలోనే 1,021 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరో
మల్కాజిగిరి : కొవిడ్ మహమ్మారి ఏడాది కాలంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. తగ్గినట్లే తగ్గి అందరూ మామూలు పరిస్థితికి చేరుకుంటుందన్న దశలోనే సెకండ్ వేవ్ మళ్లీ విరుచుకుపడుతుంది. నిర్లక్ష్యం చేస్తున్�
రాష్టంలో కరోనావ్యాప్తి అదుపులోనే ఉంది రోజుకు 60 వేలకుపైగానే పరీక్షలు చేస్తున్నాం ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు దాటినవారికి టీకా ‘నమస్తే’తో ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు హైదరాబాద్, మార్చి 23 (నమస్తే �