కొమురవెళ్లి మల్లన్న| రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన కొమురవెళ్లి మల్లికార్జునస్వామి ఆలయంలో అధికారులు ఆంక్షలు విధించారు. కరోనా ఉదృతి నేపథ్యంలో ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ సిబ్బంద�
ముంబై : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసరంగా రెండు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని శివసేన పార్టీ కోరింది. ఇవాళ మీడియాతో ఎ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కొత్త నిర్ణయం తీసుకున్నది. వారాంతపు కర్ఫ్యూను.. మరో వారం రోజుల పాటు పాడిగ�
అడ్డసరం | ఆ మొక్క పేరే అడ్డ సరం. కరోనా వైరస్పై ఈ మొక్క ఏ మేరకు పని చేస్తుందనే విషయంపై ఢిల్లీలోని ఆయుర్వేద, రెస్పిరేటరీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అప్లయ్డ్ డెవలప్మెంట్ అండ్ జీనోమిమ్స్, ఐజీఐబీ వం
భర్త కొవిడ్తో | భర్త కొవిడ్తో ఆస్పత్రిలో చేరడంతో, భార్య తీవ్ర ఆందోళనకు గురై 14వ తేదీన ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయింది. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఇవాళ ఉదయం చనిపోయాడు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజురోజుకూ కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గత వారం రోజుల నుంచి వరుసగా రెండు లక్షలకు తగ్గకుండా కొ�
రాష్ట్రంలో| రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 5 వేలకుపైగా నమోదవగా, ఆదివారం ఆ సంఖ్య 4 వేలకు తగ్గింది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 4009 కరోనా పాజిటివ్ కేసులు న�
వైరస్ ముప్పు మళ్లీ అదే తప్పు పట్టింపులేకుండా రహదారులపై సంచారం ఆదమరిస్తే అసలుకే ప్రమాదమంటున్న వైద్యులు విపత్తు వేళ మళ్లీ మళ్లీ అవే తప్పులు మాస్క్లు లేవు.. భౌతికదూరం ముచ్చటే లేదు ఆదివారం కిటకిటలాడిన ఫి�
నగర వ్యాప్తంగా విస్తృతంగా హైపోక్లోరైట్.. ఒక్కరోజే 900 లీటర్ల స్ప్రేయింగ్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలు రానున్న మూడు రోజుల పాటు నగరంలో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాల