Covid 19 | దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,271 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 285 మంది మరణించారు. మరో 11,376 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.
Covid-19 Vaccine | దేశంలో కొవిడ్ టీకాల పంపిణీ శరవేగంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 108.47కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాత్కాలిక ని
ఏవై 4.2 వేరియంట్ ప్రభావం తక్కువే వ్యాక్సిన్ తీసుకుంటే ప్రమాదం ఉండదు వైద్యారోగ్య నిపుణుల వెల్లడి హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): కరోనా మూడోవేవ్పై ఆందోళన అవసరం లేదని వైద్యారోగ్య నిపుణులు అంటున్నా�
న్యూఢిల్లీ: కరోనా టీకా ‘జైకొవ్-డీ’ని కూడా త్వరలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఉపయోగించనున్నారు. ఈ టీకా కోటి డోసుల కోసం కేంద్రం ఆర్డర్ చేసింది. జైడస్ క్యాడిలా సంస్థ తయారుచేస్తున్న ఈ టీకాను మూడు డోసులుగ
Covid Childrens Vaccine | దేశంలో కొవిడ్ మహమ్మారి ప్రభావం కాస్త తగ్గుముఖం పడుతున్నా.. సర్వత్రా థర్డ్ వేవ్పై భయాందోళనలు నెలకొన్నాయి. మరో 18 సంవత్సరాలకు పైబడిన
మహాముత్తారం : ప్రతి ఒక్కరికీ కరోనా వాక్సిన్ వేయాలని డీమ్ అండ్ ఎచ్వో శ్రీరామ్ అన్నారు. బుధవారం మండలంలోని యామన్పల్లి గ్రామంలో కరోనా వాక్సినేషన్ డ్రైవ్ ను పరిశీలించారు. అనంతరం సిబ్బందికి కరోనా వాక్సినే�
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్కుమార్ సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : కరోనా నియంత్రణకు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండో డోస్ తప్పకుండా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే�
కరోనా టీకా మూడో డోసుకు డిమాండ్ ముంబైలోని వైద్యులు వేసుకున్నట్టు వార్తలు న్యూఢిల్లీ, అక్టోబర్ 10: కరోనా సమూల కట్టడికి మూడో డోసు (బూస్టర్ డోసు) ఇవ్వాలన్న వాదన దేశంలో క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే ముంబై,
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశంలో ప్రస్తుతం పెద్దవారిలో 7 శాతం మంది మాత్రమే కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలంటే భయపడుతున్నారని ఒక సర్వేలో వెల్లడైంది. ఇప్పటి వరకు దేశంలో ఇదే అతి తక్కువ శాతమని తెలిపింది. లోకల్
Coronavirus | ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) మరోసారి హెచ్చరిక జారీ చేసింది. కరోనా ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారని, ఆ మహమ్మారి నుంచి ప్రపంచం
లండన్: కరోనా.. ఈ పేరు చెబితేనే రెండేళ్లుగా ప్రపంచమంతా వణికిపోతోంది. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఇది సాధారణ జలుబుగా మారిపోతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వైరస్కు చాలా కాలంగా అలవాటు ప�
మంత్రి ఎర్రబెల్లి | కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏడేండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించిందని