న్యూఢిల్లీ: ఇండియాలో గడిచిన 24 గంటల్లో 38,164 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 7.2 శాతం తక్కువ కేసులు వచ్చాయి. ఇక మరో 499 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.11 కోట్లకు, మ�
డెల్టా ప్లస్| డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. డెల్టా వేరియంట్ కన్నా డెల్టా ప్లస్ ప్రమాదకరమనే ఆధారాలు లేవని చెప్పారు. రాష్ట్
కరోనా టీకా| దేశ రాజధాని ఢిల్లీ కరోనా వ్యాక్సినేషన్లో దూసుకుపోతున్నది. 24 గంటల వ్యవధిలో 1,60,738 మందికి టీకా పంపిణీ చేశారు. ఇందులో 1,30,487 మందికి మొదటి డోసు, 30,251 మందికి రెండో డోసు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో 82,12,158 మందికి వ�
వాషింగ్టన్, జూలై 3: ఎడినోవైరస్ ఆధారంగా తయారు చేసిన కరోనా టీకాలు (అస్ట్రాజెనెకా, జే అండ్ జే, స్పుత్నిక్ వీ) వేసుకొన్నవారిలో రక్తం గడ్డకట్టడానికి.. ఇంజెక్షన్ సరిగ్గా వేయకపోవడం కూడా ఓ కారణం కావొచ్చని శాస్
టీకాల పంపిణీలో మరో మైలురాయిని దాటిన భారత్ | కరోనా టీకాల పంపిణీలో భారత్ మరో మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు 34కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
న్యూఢిల్లీ: ఇండియాకు మరో కరోనా వైరస్ వ్యాక్సిన్ వస్తోంది. అమెరికా కంపెనీ మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్ దిగుమతి, అత్యవసర వినియోగానికి మంగళవారం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీ�
ముంబై: అమెరికాకు చెందిన మోడెర్నా కరోనా వ్యాక్సిన్ దిగుమతి కోసం మల్టీ నేషనల్ ఫార్మాసూటికల్ కంపెనీ సిప్లా.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)ను అనుమతి కోరినట్లు సమాచారం. సోమవార
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్లో అమెరికాను మించిపోయింది ఇండియా. జూన్ 28నాటికి ఇండియాలో 32,36,63,297 డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారు. అదే అమెరికాలో ఇదే సమయానికి 32,33,27,328 డోసుల వ్యాక్సిన్ వేశారు. అయితే అమెరికా కంటే చ�
పాట్నా, జూన్ 25: బీహార్లోని ఛాప్రాలో ఓ వ్యాక్సిన్ సెంటర్లో నర్సు టీకా మందు నింపకుండా ఖాళీ సిరంజితోనే యువకుడికి ఇంజెక్షన్ వేశారు. ఆ యువకుడి మిత్రులు సరాదాగా తీసిన వీడియోతో ఈ విషయం తెలిసింది. టీకా కేంద్ర�
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవన్యూఢిల్లీ, జూన్ 25: గర్భిణులు కరోనా టీకా వేసుకోవచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ శుక్రవారం తెలిపారు. పిల్లలకు టీకా వేయాలా
ఢిల్లీ,జూన్ 25: దేశంలో ఆరు రకాల కొవిడ్-19 వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. భారతదేశంలో తయారైన జైడస్ కాడిల్లా ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి డిఎన్ఎ- ప్లాస్మిడ్ వ్యాక్సిన్ను త్వరలో అందుబాటులోకి
ఢిల్లీ,జూన్ 25: టీకాలు వంధ్యత్వానికి కారణమవుతాయని జరిగే పుకార్లపైనేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టిఎజిఐ)కు చెందిన కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ నరేంద్ర కుమార్ అరోరా స్పం